Home 2022
Yearly Archives: 2022
కేరళలో కొత్తగా 34199 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 91,983 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 34,199 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఇండోనేషియా రాజధాని మార్పు.. జకార్తా స్థానంలో కొత్త రాజధాని కాలిమంటన్
ఇండోనేషియా రాజధానిని మార్చబోతున్నారు. ఇండోనేషియాకు 'జకార్తా' నగరం ఇప్పటివరకు రాజధానిగా ఉంది. ఇండోనేషియా పార్లమెంట్ మంగళవారం అధికారికంగా జాతీయ రాజధానిని జకార్తా నుండి బోర్నియో ఐలాండ్ లోని 'తూర్పు కాలిమంటన్' కు మార్చడానికి...
కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గవు – సీఎస్ సమీర్ శర్మ
కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయమై బుధవారం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతాయన్న ప్రచారం...
ఎంపీ సంతోష్ ను కలిసిన వనజీవి రామయ్య, హరితనిధికి 20 టన్నుల ఎర్రచందనం చెట్లు అందిస్తానని ప్రకటన
అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య బుధవారం నాడు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కలిశారు....
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం
ఇండియన్ టెన్నిస్లో సంచలనం సానియా మీర్జా. దేశంలో మహిళల టెన్నిస్ లో ఎంతోమందికి సానియా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్యాన్స్ కు షాకిచ్చింది. త్వరలోనే టెన్నిస్...
ఏపీలో 24 గంటల్లో 10057 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 41,713 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కె. దామోదర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ...
అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచి అమల్లో ఉన్న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ...
దేశంలో 50% కంటే ఎక్కువమంది 15-18 ఏళ్ల యువకులకు మొదటి డోసు వ్యాక్సిన్, పీఎం మోదీ ప్రశంసలు
దేశంలో జనవరి 3వ తేదీ నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్...
టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.107 కోట్లు
సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో మొత్తం రూ.107 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది....











































