తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 7, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,142 కి, మరణాల సంఖ్య 3,888 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక మంగళవారం నాడు 68,097 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 325 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,50,778 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,476 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(298):
- జీహెచ్ఎంసీ ఏరియా – 89
- కరీంనగర్ – 24
- వరంగల్ అర్బన్ – 21
- మేడ్చల్ మల్కాజిగిరి – 21
- ఖమ్మం – 18
- నల్గొండ – 17
- రంగారెడ్డి – 14
- జగిత్యాల – 11
- జనగామ – 7
- పెద్దపల్లి – 7
- సూర్యాపేట – 7
- భద్రాద్రి కొత్తగూడెం – 6
- మహబూబ్ నగర్ – 6
- మంచిర్యాల – 6
- వనపర్తి – 5
- సిద్దిపేట – 5
- సంగారెడ్డి – 5
- వరంగల్ రూరల్ – 4
- యాదాద్రి భువనగిరి – 4
- రాజన్న సిరిసిల్ల – 4
- మహబూబాబాద్ – 4
- ములుగు – 3
- మెదక్ – 3
- జోగులాంబ గద్వాల్ – 2
- కామారెడ్డి – 2
- నాగర్ కర్నూల్ – 1
- నిజామాబాద్ – 1
- వికారాబాద్ – 1
- జయశంకర్ భూపాలపల్లి – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
- ఆదిలాబాద్ – 0
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ