Home Search
సార్వత్రిక - search results
If you're not happy with the results, please do another search
తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం – ప్రధాని మోదీ
తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ విజయం సాధించిన...
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ముందుగా విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో గురువారం ఉదయం జనసేన, బీజేపీలకు చెందిన కీలక...
ఏపీలో గెలిచేదెవరు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే జూన్ 4న రాబోయే ఫలితాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. అయితే ఈ బెట్టింగ్లు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూకట్ పల్లి,...
బిక్కుబిక్కుమని గడుపుతున్న మాచర్ల ప్రజలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని ప్రాంతాల్లో రాజుకున్న హింసాత్మక ఘటనల ఆనవాళ్లు ఇంకా చల్లారనే లేదు. దీంతో రాజకీయ నేతల స్వార్థానికి అమాయక ప్రజలు బలైపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పోలింగ్...
నాలుగు దశల ఎన్నికల్లో ఎవరికి ఎన్ని?
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. ఏప్రిల్ 19 నుంచి 44 రోజుల పాటు ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు...
సొంత ఇల్లు, కారు కూడా లేవట..
హిందువులంతా పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినం రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి నామినేషన్ వేశారు. అమిత్షా,రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు,...
ఓట్ల లెక్కింపు వరకూ రిలాక్స్ మోడ్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ముగియడంతో.. ఎన్నికల సమరం ముగిసిపోయినట్లయింది. ఇక అందరి చూపు జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు మొత్తం...
పంతంగి టోల్గేటు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారంతా సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పటికే చాలామంది హైదరాబాద్ చేరుకోగా..ఈ రోజు ఉదయం తమ సొంత వాహనాలతో...
పీవీ.. తర్వాత ఆ క్రెడిట్ జగన్కే!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నేడు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్సభ, అసెంబ్లీ బరిలో ఉన్న...
రెండు చోట్ల ఓటు వేస్తే ఏమవుతుందో తెలుసా?
భారతదేశంలో 2024 లోక్సభ ఎన్నికలలో మే 13న 4వ దశ ఓటింగ్ జరగనుంది. 10 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. కానీ కొంత...