నవీన్ పట్నాయక్, నితీష్కు భారతరత్న.. కొత్త డిమాండ్
టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న స్వర్గీయ ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఏళ్లుగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు...
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు…
సంక్రాంతి పండుగకు ముందు తెలంగాణలో టాలీవుడ్-ప్రభుత్వాల మధ్య చర్చలు హాట్ టాపిక్గా మారాయి. పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనతో ప్రారంభమైన ఈ వివాదం, టాలీవుడ్లో ఒక దిశగా ప్రభావం చూపుతోంది. తెలంగాణ...
ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో పురోగతి.. లబ్ధిదారులకు శుభవార్త! షర్వేలో షాకింగ్ నిజాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సర్వే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ పథకం కింద సొంత స్థలాల ఉన్నతిని నిర్ధారించడం మొదలుకొని, అవసరమైన నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచడం వరకు...
తెలంగాణలో విద్యా సంస్కరణ: పది పాస్ అయినవారికి ఎలాంటి పరీక్షలు లేకుండానే ఇంటర్ లో...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరం నుండి కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు, పది తరగతి పాస్ చేసిన విద్యార్థులు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా...
కేంద్రం షాకింగ్ నిర్ణయం: పాత కార్లపై జీఎస్టీ 12% నుండి 18%కి పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జైసల్మేర్లో డిసెంబర్ 21న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పాత కార్లపై ఇప్పటివరకు 12%గా ఉన్న...
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్లను అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లుగా అభివర్ణించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ పరుగుల దాహంతో ఉన్నారని, క్రీజులో 40 నిమిషాలు గడిపితే పెద్ద...
AP: రామాయపట్నంలో భారీ ప్రాజెక్టు.. బీపీసీఎల్ రూ.95,000 కోట్ల పెట్టుబడి!
ఏపీకి భారీ పెట్టుబడి రాబోతోంది. బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) రామాయపట్నంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు మొత్తం రూ.95,000 కోట్ల పెట్టుబడితో దశల...
లక్కీ భాస్కర్ సినిమా స్క్రిన్ ప్లే లో ఉన్న మ్యాజిక్ అదే..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
సంధ్యా థియేటర్ తొక్కిసలాట: పుష్ప-2 టీం రూ.2 కోట్ల ఆర్థిక సాయం
సంధ్యా థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సినిమా టీం రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్...
Formula-E Controversy: కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్ ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు...
బిజీబిజీగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన సీఎం..అనంతరం ఎన్డీఏ నేతల సమావేశంలో సైతం పాల్గొంటున్నారు....
డ్రై ఆప్రికాట్లు తినడం వల్ల ఇన్ని లాభాలా?
డ్రై ఆప్రికాట్లు చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్ అయిన డ్రై ఆప్రికాట్లలోని జీడిపప్పు , బాదంపప్పు...
న్యూ ఇయర్కు గ్రామాల్లోనూ ఆంక్షలున్నాయ్..బీకేర్ ఫుల్
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అందరిలోనూ సందడి మొదలవుతుంది. ఒకప్పుడ కేక్ కటింగ్కు, దావత్కు మాత్రమే పరిమితనమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్లలో ఇప్పుడు మందేస్తూ చిందేయడాలు,కేరింతలు పెడుతూ డీజేలు పెట్టి...
కేసు వాపస్ తీసుకుంటా: శ్రీతేజ్ తండ్రి భాస్కర్
శ్రీతేజ్ ఆరోగ్యం కూడా ఇప్పుడు కాస్త మెరుగుపడుతుందని డాక్టర్లు రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్.. అల్లు అర్జున్ కి ఆయన అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. త్వరలో శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని మామూలు...
గెట్వే సేల్ మళ్లీ వచ్చేసింది.. గెట్ రెడీ
విమానంలో ఒక్కసారి అయినా ప్రయాణించాలని చాలామంది కలలు కంటారు. అయితే, ప్లైట్ ట్రావెలింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో చాలామంది వెనుకడుగు వేస్తారు. మరోవైపు విమానయాన రంగంలో భారీగా పోటీ పెరుగుతోంది. ఈ పోటీని...
పేదల కలల ఇందిరమ్మ ఇళ్లు: అమలు దిశగా ప్రభుత్వం ప్రణాళికలు
తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్ల కలను సాకారం చేసేందుకు నూతన ప్రణాళికలు అమలు చేస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పునరుద్ధరణకు కృషి...
2025కి ముందు ఈ ఆర్థిక పనులు పూర్తి చేయండి లేదంటే భారీ నష్టాలు తప్పవు!
కొత్త సంవత్సరం 2025కి స్వాగతం చెప్పే సమయం దగ్గరపడుతోంది. కానీ ఆ జరిమానాలు, అదనపు ఖర్చులు లేకుండా నవ్వుతూ కొత్త ఏడాదిని ఆరంభించాలంటే, కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులను డిసెంబర్ 31, 2024లోపు...
ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య వారధిగా దిల్ రాజు..!
సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన టాలీవుడ్ను తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె...
ముగిసిన అల్లు అర్జున్ విచారణ..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు సినీ నటుడిని ప్రశ్నించారు. ఈ...
యూట్యూబ్ లో చక్కటి ఆదరణ దక్కించుకుంటున్న “రారండోయ్ జనులారా” సాంగ్..
యూట్యూట్ యెసు పాటలను అందించే ఫిలిఫ్ ప్రకాష్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే వందకు పైగా వీడియో సాంగ్స్ లను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్. నిరంతరం ఏదో...





















































