చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే చాలట
చలికాలంలో గొంతు, జలుబు, దగ్గు, శ్వాసకోశ వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాగే ఈ కాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో.. గుండె...
పిల్లలు అడిగిందల్లా ఇస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఒకప్పుడు ఎవరి ఇంట్లో చూసినా నలుగురుకు తగ్గకుండా పిల్లలుండేవారు. కానీ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకరో ఇద్దరు అంతకు మించి కనిపించడం లేదు. పెంచడానికి కష్టం అవుతుందనో.. సంపాదన పరంగా ఆలోచించో ఒకరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు....
బిగ్ బాస్ షో టైమింగ్స్లో మార్పు గ్రాండ్ ఫినాలేకు డేట్ ఫిక్స్
బిగ్ బాస్ 8వ సీజన్కు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. గ్రాండ్ ఫినాలేకు డేట్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ షో టైమింగ్స్లో కూడా మార్పులు చేశారు. ఈ రోజు...
రెండు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం
చంద్రబాబు సీఎం అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాలు,ప్రభుత్వాల మధ్య కొత్త వాతావరణం నెలకొంది.తాజాగా విభజన హామీల అమలుకు ఏపీ,తెలంగాణ సీఎంలు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారు. దీనిలో భాగంగా ఈ రోజు కీలక భేటీ...
చలి తగ్గింది..వేడి పెరిగింది ఢిల్లీలో కొత్త వాతావరణం
డిసెంబరులో సాధారణంగా ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 24- 26 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా నమోదవుతూ ఉంటుంది. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల వరకు ఉండొచ్చని...
దిగజారుతున్న ప్రేమలు, పెంపకాలు… సమాజం, శిక్షలు అంటే భయం లేదా ?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్లో...
ఈపీఎఫ్ చందాదారులకు అదనపు వడ్డీ! సీబీటీ తీసుకున్న కీలక నిర్ణయాలు మీకు తెలిసా?”
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సెటిల్మెంట్ సమయంలో చేసే వడ్డీ పేమెంట్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులకు అదనపు...
“సీజ్ ది షిప్” – పవన్ కళ్యాణ్ నిర్ణయం చట్టబద్ధమేనా? ఏం జరుగుతోంది?
"సీజ్ ది షిప్" – ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియా ఇప్పుడు ఇదే వర్డ్ అంతా వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ "సీజ్ ది షిప్" అంటూ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా...
Digital Arrest Scam: వీడియో కాల్తో మోసం.. ముంబై యువతితో ఏం జరిగింది?
ప్రస్తుతం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు, ఇతర అధికారుల పేరుతో మోసాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా, ముంబైకు చెందిన ఓ యువతి డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో...
సన్నీలియోన్ ఈ పని చేస్తుందని ఊహించారా? హైదరాబాద్లో అభిమానుల అసహనం ఏమిటి?
సన్నీలియోన్ పేరు వినగానే అభిమానులకు ఆనందం కలిగించినా, హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన వల్ల ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నవంబర్ 30 రాత్రి జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే...
పింక్ బాల్ టెస్టు కోసం గవాస్కర్ జోస్యం.. భారత తుది జట్టులో మార్పులు?
అడిలైడ్లో డిసెంబరు 6న ఆస్ట్రేలియాతో జరగనున్న పింక్ బాల్ టెస్టు కోసం టీమిండియా తన తుది జట్టులో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఈ టెస్టుకు సంబంధించి...
నకిలీ బెయిల్ డ్రామా: చంచల్గూడ జైలు నుంచి పరారైన ఖైదీ!
హైదరాబాద్ చంచల్గూడ జైలు నకిలీ బెయిల్ పత్రాల వ్యవహారంతో వార్తల్లోకెక్కింది. అండర్ ట్రయల్ ఖైదీ మీర్ షుజాత్ అలీఖాన్ నకిలీ పత్రాలతో జైలునుంచి విడుదలైన ఘటన సంచలనం రేపుతోంది. భూకబ్జా, మోసం కేసుల్లో...
కాలు మీద కాలు వేసి కూర్చునే అలవాటుందా? ఈ అలవాటు గురించి నిపుణులు ఏమంటున్నారు?
చాలామందికి కాలు మీద కాలు వేసి కూర్చునే అలవాటుంటుంది. ఇంకొంతమంది అయితే బాగా అలవాటు అవడం వల్ల ఆఫీసులో లేదా రెస్టారెంట్కి వెళ్లినప్పుడు కూడా ఎక్కువ సమయం కాలు మీద కాలు వేసుకుని...
అందుబాటులోకి వచ్చిన నీ కృపలో నిలుపుమయ్య అనే పాట..
యూట్యూట్ యెసు పాటలను అందించే ఫిలిఫ్ ప్రకాష్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే వందకు పైగా వీడియో సాంగ్స్ లను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్. నిరంతరం...
ఫెంగల్ తుఫాన్ అలజడితో వర్ష బీభత్సం.. రైతుల ఆందోళన, పెరుగుతున్న చలి!
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'ఫెంగల్' తుఫాన్ బలంగా మారుతోంది. ఇది ప్రస్తుతం పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా...
ఏపీ ప్రజలపై కరెంటు ఛార్జీల షాక్: ఒక యూనిట్కు 92 పైసల పెంపు, భారీ...
డిసెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ భారం మోపడంలా ఉంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా కరెంటు ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
బిగ్ బాస్ హౌస్ నుంచి టేస్టీ తేజ అవుట్.. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటూ నెట్టింట్లో...
బిగ్ బాస్ సీజన్ 8లో.. తోటి కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ని కూడా బాగా ఎంటర్టైన్ చేసిన టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు.గత సీజన్ లో టేస్టీ తేజ టాస్కులు పెద్దగా...
ఏడేళ్లలో అమెరికా కనుమరుగవుతుందా? వైరల్గా మారిన అలెక్సా చెప్పిన షాకింగ్ న్యూస్
భవిష్యత్తుపై అనుమానాలు, అపోహలు గురించి తెలుసుకోవాలంటే తెలుగువారికి గుర్తకు వచ్చేది పోతులూరి విరబ్రహ్మేద్ర స్వామి చెప్పిందే. ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో ఇప్పటికే చాలా జరిగాయి. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన అమెజాన్...
ఏపీలో ఈగల్ వచ్చేస్తోంది.. గంజాయి, డ్రగ్స్ కట్టడికి కొత్త సైన్యం
ఏపీలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఏపీ ప్రభుత్వం ఈగల్ అనే సరికొత్త ఫోర్స్ ఏర్పాటు చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయంతో పాటు 26 జిల్లాల్లో..ఈ ఈగల్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
దేశంలో జరిగిన అనేక...
ఉత్తర తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోందా? ఎమ్మెల్సీ టికెట్పై జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..
ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండగా కాంగ్రెస్ పార్టీ内部లో రాజకీయ హడావుడి మొదలైంది. పలు జిల్లాల మీదుగా విస్తరించిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...






















































