ప్రస్తుత కాలంలో వందలో 99 మంది సోషల్ మీడియాను వాడుతున్నారు. వాడడమే కాదు.. దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా యువత గంటలతరబడి సోషల్ మీడియాలో నిమగ్నమైపోతుంది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల జీవితాన్ని కోల్పోయిన వాళ్లు కూడా ఎందురో ఉన్నారు. ఇదే అంశంపై ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరిస్తూ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇