ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధే లక్ష్యం కావాలి – సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని.. ఆ తర్వాత అందరికీ అభివృద్ధే లక్ష్యం కావాలని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ఈ మేరకు ఆయన బుధవారం నాడు నారాయణపేట జిల్లాలోని కోస్గిలో పర్యటించిన సందర్భంగా వ్యాఖ్యానించారు....
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై త్వరలో కొత్త పాలసీ.. మంత్రి కందుల దుర్గేష్ కీలక...
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా సినిమా టికెట్ల ధరల పెంపు మరియు చిత్ర పరిశ్రమకు సంబంధించిన రాయితీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్లను ప్రోత్సహించడంతో పాటు,...
త్వరలో పల్లెల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'అన్న క్యాంటీన్ల' సేవలను రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో గ్రామీణ...
ప్రజలు ప్రియాంక గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు – రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ వాద్రాను రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా (PM Face) ప్రకటించాలనే డిమాండ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా మరియు కాంగ్రెస్...
మరోసారి మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బుధవారం గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో పర్యటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గత ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గ్రామంలోని...
త్యాగాల చరిత్ర మాది, నోటీసులకు భయపడతామా? – మాజీ మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసులో పోలీసులు పలువురు పొలిసు అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే మాజీ మంత్రి,...
అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ వ్యాప్తంగా ఇకపై అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదని, జనవరి 26 లోపు అందుబాటులోని ఇతర ప్రభుత్వ భవనాలలోకి మారాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ఈ మేరకు ఆయన బుధవారం సచివాలయంలో...
బ్లూ బార్డ్ ప్రయోగం విజయవంతం.. అమెరికా శాటిలైట్ను కక్ష్యలోకి చేర్చిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 8గంటల 55నిమిషాల 30 సెకన్లకు శ్రీహరికోటలోని సతీశ్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్)...
ఏపీ అసెంబ్లీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు (మంగళవారం) ఆవిష్కరించారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు (స్పీకర్) సమక్షంలో...
కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసి పల్లెల్లో తన జెండాను ఎగురవేసింది. మూడు విడతలుగా (నవంబర్ 11, 14, 17 తేదీల్లో)...
50వేల మంది టెక్ విద్యార్థులతో.. సీఎం చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన...
డిసెంబర్ 29 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. జల వివాదాలపై చర్చకు రేవంత్ సర్కార్...
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా, సాగునీటి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 29వ తేదీ...
పార్టీ, పదవుల కంటే.. జనమే నాకు ముఖ్యం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పార్టీ, పదవుల కంటే.. జనమే నాకు ముఖ్యం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన తాజాగా మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన 'పదవి-బాధ్యత' అనే...
మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈసారి నింగిలోకి అమెరికా శాటిలైట్
శ్రీహరికోటలోని సతీశ్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో చారిత్రాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గర్వకారణమైన LVM3 M6 (బాహుబలి) రాకెట్ రేపు (డిసెంబర్...
వర్షపు నీటిలో నైట్రోజన్ పవర్: మీ మొక్కలకి ప్రకృతి అందించే అద్భుతమైన ఎరువు!
వర్షం కురిసిన తర్వాత మొక్కలు చాలా తాజాగా, పచ్చగా కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యం వర్షపు నీటిలో ఉండే అధిక నైట్రోజన్. గాలిలో ఉండే నైట్రోజన్ ఉరుములు, మెరుపుల కారణంగా...
ఏపీలో షూటింగ్లు, నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ మరియు కళాకారులకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా.. రేపు విశాఖలో ‘పెసా మహోత్సవ్’ ప్రారంభం
షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం (PESA Act - 1996) అమలులోకి వచ్చి 29 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విశాఖపట్నంలో భారీ వేడుకలకు సిద్ధమైంది. డిసెంబర్ 23,...
వాణిజ్య రంగంలో కొత్త చరిత్ర: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం
భారత దేశం మరియు న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా ఒక కీలక మైలురాయి దాటారు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా సాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద...
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ కేసులో ట్రయల్ కోర్టు (Trial Court) ఇచ్చిన...
రైలు ప్రయాణికులకు షాక్.. త్వరలో పెరగనున్న ఛార్జీలు
భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ల ఛార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నూతన ధరలు డిసెంబర్ 26, 2025 నుంచి అమలులోకి...























































