తెలంగాణ రాష్ట్ర గీతం రూపశిల్పి అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ (64) నేడు (నవంబర్ 10, 2025) హైదరాబాద్లో కన్నుమూశారు. గత రాత్రి లాలాగూడలో...
డిసెంబర్ 1 నుండి మొదలవనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది. ఈ సమావేశాలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి...
బిహార్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ఆయన పాల్గొననున్నారు. బీహార్ అసెంబ్లీ...
బిహార్ చేపలను చూడటానికి పెద్దపెద్ద వాళ్లు వస్తున్నారు – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగి...
తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మామండూరు అటవీ ప్రాంతం పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం (నవంబర్ 8, 2025) నాడు తిరుపతి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా అటవీ సంరక్షణ...
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ – సీఎం చంద్రబాబు
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుందని, ఇప్పటికే అంతా సిద్దమైందని, షిప్మెంట్ (రవాణా) మాత్రమే మిగిలి ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన శనివారం...
భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శుక్రవారం (నవంబర్ 7, 2025) నాడు కళ్యాణదుర్గం లో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాసును ఆరాధించే కురుబ (కురుమ) సామాజిక వర్గానికి చెందిన...
వారణాసి నుంచి 4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 8, 2025) తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో భాగంగా, బనారస్ రైల్వే స్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను...
ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం.. గూగుల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికి వినూత్న ప్రయత్నం చేసింది. ఇకపై ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్ (Google Maps) నుంచే నేరుగా ఆర్టీసీ టికెట్లను...
ప్రతి ఎన్నికా మా ప్రభుత్వ పనితీరుకు పరీక్షే- సీఎం రేవంత్
ప్రతి ఎన్నికా తమ ప్రభుత్వ పనితీరుకు పరీక్షేనని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే.. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు మరియు పలువురు ముఖ్యమంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సొంతపార్టీ కాంగ్రెస్...
త్వరలో భారత్కు రానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీలోని తన అధికారిక ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు.
ప్రధాని మోదీకి ప్రశంసలు:...
తొలి ట్రిలియనీర్గా.. చరిత్ర సృష్టించనున్న ఎలాన్ మస్క్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కు సంబంధించిన భారీ వేతన ప్యాకేజీని కంపెనీ వాటాదారులు ఆమోదించారు. ఇది దాదాపు $1 ట్రిలియన్ (భారత కరెన్సీలో రూ.82 లక్షల కోట్ల వరకు) విలువైన స్టాక్...
క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించిన చంద్రబాబు సర్కార్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేత భారత జట్టు సభ్యురాలు శ్రీచరణి శుక్రవారం (నవంబర్ 7, 2025) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వ్యూహంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికను యుద్ధంలా భావించాలని, ధైర్యం, తెగువతో పోరాడి గెలుపు సాధించాలని ఆయన పార్టీ నాయకులు,...
ఏపీకి మరో భారీ క్వాంటమ్ కంప్యూటర్.. రూ.1,772 కోట్లతో ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గదర్శకాలను సిద్ధం చేస్తూ, మౌలిక సదుపాయాలు, నిపుణులు, పరిశోధన కేంద్రాల ఏర్పాట్లపై...
వందేమాతరం గేయం దేశ ప్రజలందరికీ ఒక మంత్రం – ప్రధాని మోదీ
భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ నేటితో శుక్రవారం (నవంబర్ 7, 2025) 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ మేరకు న్యూ...
వందేమాతర గీతానికి 150 ఏళ్లు.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం
భారత జాతీయ గీతానికి (National Song) మూలమైన 'వందేమాతరం' గీతం లిఖించబడి నేటికి 150 ఏళ్లు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది...
బీహార్ ఎన్నికలు: ముగిసిన తొలిదశ పోలింగ్, 64.66% ఓటింగ్
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం...
అమరావతిలో క్వాంటం కంప్యూటర్.. వచ్చే జనవరి నుంచే ప్రారంభం – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు వేయనుంది. రాష్ట్రంలో అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు వచ్చే జనవరి నెల నుంచే ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు...




















































