వారే ఎందుకు చనిపోతున్నారు: వైఎస్ వివేకా కుమార్తె సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత రెడ్డి వాపోయారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన ఆమె.. 'వివేకా హత్యకు గురై...
తెలంగాణలో మరో సర్వీసు రోడ్డు
తెలంగాణ వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కొత్తగా నెహ్రూ ఓఆర్ఆర్లో ఉన్న కొల్లూరు ప్రాంతానికి.. సర్వీసు రోడ్డు నిర్మాణం కాబోతోంది. కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండటంతో.. అక్కడ...
విక్టరీ వెంకటేష్ లో అప్పటికి ఇప్పటికి అదే నిబద్ధత..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్ పెసరపప్పుతో చేసే ఈ స్వీటు రెసిపీ తెలుసా?
పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతమంచిది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పెసరపప్పుతో చేసే ఆహార పదార్ధాలను చలికాలంలో కచ్చితంగా తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే పెసరపప్పు హల్వా కూడా రోగ...
ఆ దేశానికి పోటెత్తుతున్న భారతీయులు.. పాస్ పోర్ట్ ఉంటే చాలు కేవలం మూడు గంటల...
భారతీయులలో చాలామంది ప్రయాణాలంటే చాలు తెగ మక్కువ చూపిస్తారు. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా భారతీయ టూరిస్టులతో కళకళలాడుతూ...
రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు: ఏకంగా ప్రభుత్వ వాహనంతోనే..
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై ప్రముఖ నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తులో, రన్యా రావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చి,...
WPL 2025 ఫైనల్: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్..హైవోల్టేజ్ పోరు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఫైనల్ నేడు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఢిల్లీ వరుసగా మూడోసారి ఫైనల్కు చేరుకోగా, ముంబై...
సునీతకు మళ్లీ నిరాశే
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అయితే ఈ నెలలోనే వారిద్దరినీ తిరిగి భూమికి తీసుకురావడానికి, క్రూ-10 మిషన్ను ప్రారంభిస్తున్నారని..ఈ ఇద్దరి...
ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి.. వారికి రెడ్ అలర్ట్..
ఈ ఏడాది వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్-మే నెలల్లో ఉష్ణోగ్రతలు భీకరంగా పెరుగుతాయి. కానీ ఈసారి ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. తెల్లవారుజాము నుంచే వేడి...
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: చర్చనీయాంశంగా నాగబాబు కామెంట్స్!
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పవన్ కల్యాణ్ అభిమానులు వేలాదిగా...
కాలభైరవ అష్టకం ప్రత్యేకత ఇదే..
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్కు వచ్చేయండి. ఈ ఛానెల్లో అందరి మూడ్కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....
నాగబాబుకే ఆ అరుదైన రికార్డ్..
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును క్యాబినెట్ లోకి కను తీసుకుంటే.. శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా నాగబాబు సరికొత్త రికార్డు సృష్టిస్తారు. ఎందుకంటే...
ఈ కామర్స్ సైట్లో ఎన్ని మోసాలో తెలుసా..?
ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్ వస్తుందంటే చాలామందికి పెద్ద పండుగ వచ్చినట్లే. అయితే నిజంగానే ఫెస్టివల్ సేల్ లో చాలా తక్కువ ధరకే ఆ వస్తువులు దొరుకుతున్నాయా? ఆ వస్తువులు అంత తక్కువ...
ప్రతీ రాజకీయనాయకుడికి పోసాని ఒక గుణపాఠం
అదుపు అదుపు ..మాట పొదుపు అనేది సినిమా డైలాగే అయినా ..జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నోటికి అడ్డు అదుపు లేదని ఎంత వస్తే అంత మాట్లాడితే ఇప్పుడు నటుడు, వైసీపీ నేత...
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఐదుగురు అభ్యర్థుల ఏకగ్రీవం
తెలంగాణలో జరగనున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ అవసరం...
రాజధాని పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
ఏపీ రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది....
హోళీ వేళ షాకిచ్చిన గోల్డ్ రేట్స్..
హోళీ పండగ వేళ బంగారం ధరలు షాకిచ్చాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల కోసం పుత్తడి కొనాలని అనుకునేవారికి సడెన్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతూ వస్తున్న పసిడి...
అమరావతి పునఃప్రారంభానికి శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తన నిర్ణయాలకు ఆధ్యాత్మిక స్పర్శను జోడిస్తారు. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామిపై ఆయనకు ప్రత్యేక భక్తి ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే తన...
లీలావతి ఆసుపత్రిలో చేతబడి కలకలం..
ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రి అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. కార్పొరేట్ వైద్యరంగంలో ప్రఖ్యాతి గాంచిన ఈ ఆసుపత్రిలో చేతబడి, బాణామతి జరిగింది అనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆసుపత్రి నిర్వహణలో భాగమైన లీలావతి...
బంగారం ధరల్లో వ్యత్యాసం: ఆ రాష్ట్రంలోనే ఎందుకు ధర తక్కువ
భారతదేశంలో బంగారం ధరలు రాష్ట్రాలు, నగరాలను బట్టి మారుతూ ఉంటాయి. పన్నులు, దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు, స్థానిక డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరల మార్పుకు కారణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా...





















































