ఐస్ వాటర్ థెరపీతో అన్ని ఉపయోగాలా..?
వేసవిలో సూర్యకాంతితో పాటు, కాలుష్యం, అధిక చెమట వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఎండ ప్రభావంతో చర్మం నీరసంగా, నల్లగా మారుతుంది. అలాగే ఎండాకాలంలో మొటిమలు , చమట కాయలు...
ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్వర్క్లో చేరిన ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పాలనాపరమైన వైరుధ్యాలున్నా కూడా.. అవకాశం ఉన్న ప్రతీ సారి మరోసారి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకునే ప్రయత్నమే చేస్తారు. తాజాగా ఇదే...
రన్యాతో నెల రోజులే కలిసి ఉన్నా:రన్యా భర్త జతిన్
రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు రన్యా రావు సవతి తండ్రి రామచంద్రారావుకు డీఆర్ఐ సమన్లు జారీ చేయగా.. మరోవైపు నవంబర్లో తమ పెళ్లి జరిగినట్లు చెప్పిన...
IPL 2025 గ్రాండ్ ఓపెనింగ్: మెగా ఈవెంట్లో సందడి చేయనున్న తారలు
క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ప్రముఖ లీగ్ IPL 2025 కోసం కౌంట్డౌన్ ప్రారంభమైంది. కేవలం 5 రోజుల్లో టోర్నమెంట్ ఆరంభం కానుండగా, ప్రేక్షకుల మూడ్ను పెంచేలా ఓపెనింగ్ వేడుక భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ...
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు.. అరెస్ట్ తో పాటు జరిమానా కూడా
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం అమితంగా పెరిగింది. అయితే, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్లను ఆకర్షించేందుకు నేరసంబంధ కార్యకలాపాలకు కూడా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా, అక్రమ బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేయడం ద్వారా...
తెలంగాణలో యూనివర్సిటీల పేర్ల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మారుస్తున్న అంశంపై రాజకీయ విమర్శలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Assembly సమావేశాల్లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, పేరు మార్పును కులపోరుగా మార్చాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు....
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..కేటీఆర్, హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న భేటీ!
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన...
నయనతార కొత్త ఇంటి ఖరీదు100 కోట్లు.. స్పెషల్ ఇదే!
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న నయనతార ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. నటనతో పాటు, ఆమె నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, యాడ్స్, బిజినెస్లలో కూడా...
283 రోజుల పాటు అంతరిక్షంలోనే సునీతా.. భూమిమీదకు వచ్చేది ఎప్పుడంటే?
నాసా వ్యోమగామిగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను భూమికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాసా-స్పేస్ఎక్స్లు సంయుక్తంగా క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 రాకెట్ మార్చి...
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు క్లారిటీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తుండటంతో.. ఒక్కో సంక్షేమ పథకాన్ని పట్టాలెక్కించాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు .. గత ప్రభుత్వ...
తెలంగాణకు మరో కొత్త ఎయిర్ పోర్ట్..
త్వరలోనే తెలంగాణ ప్రజలకుమరో గుడ్ న్యూస్ వినిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది . అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే...
సమ్మర్లో చద్దన్నం తింటే ఎంత మంచిదో తెలుసా?
ఒకప్పుడు ఎవరింట్లో చూసినా చద్దన్నం మాత్రమే తినేవాళ్లు. రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు కానీ మజ్జిగ పోసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే దానిలో కొంచెం పెరుగు వేసుకుని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంజుకుని...
రెండోసారీ తానే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు సీఎం కుర్చీ కోసం పోటీ పడినా కూడా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్...
ఏపీలో 40 డిగ్రీలు దాటేసింది..
తెలుగు రాష్ట్రాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కలు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయినా సరే భూమి సెగలు కక్కుతూనే ఉంది. ఇప్పుడే ఈ...
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత: ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడు మండిపడుతున్న కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది....
రైలు హైజాక్: బీఎల్ఏ-పాక్ సైన్యం మధ్య ఉద్రిక్తతలు
బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ఈ హైజాక్ ఘటనలో 214 మంది పాక్ సైనికులను...
41 దేశాలకు షాకివ్వబోతున్న ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఏకంగా 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. డజన్ల కొద్దీ దేశాల...
మాజీ ఎంపీ అని చూడకుండా కుల బహిష్కరణ చేశారు.. ఎక్కడో తెలుసా?
ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి తన తెగ నుండి బహిష్కరణ ఎదురైంది. భాత్రా గిరిజన తెగకు చెందిన ఆయన ఇటీవల కులాంతర వివాహం చేసుకోవడం పట్ల తెగ సభ్యులు తీవ్ర...
వారే ఎందుకు చనిపోతున్నారు: వైఎస్ వివేకా కుమార్తె సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత రెడ్డి వాపోయారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన ఆమె.. 'వివేకా హత్యకు గురై...
తెలంగాణలో మరో సర్వీసు రోడ్డు
తెలంగాణ వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కొత్తగా నెహ్రూ ఓఆర్ఆర్లో ఉన్న కొల్లూరు ప్రాంతానికి.. సర్వీసు రోడ్డు నిర్మాణం కాబోతోంది. కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండటంతో.. అక్కడ...





















































