రన్యరావు బంగారం స్మగ్లింగ్ కేసు: జతిన్‌కు హైకోర్టులో ఉపశమనం!

0
కన్నడ నటి రన్యరావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుపై డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) మరియు సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రన్యరావు...

గౌతమ బుద్దిడి స్ఫెషల్ సాంగ్..

0
యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 15 వందలకు పైగా వీడియోలను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్....

పార్లమెంట్‌లో అరకు కాఫీ.. ప్రత్యేక ప్రాధాన్యతకు గ్రీన్ సిగ్నల్!

0
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు వ్యాలీ నుండి ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి పార్లమెంట్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి...

యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నారా.. త్వరలోనే ఈ ఛార్జీలు?

0
భారతదేశంలో యూపీఐ (UPI) రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా తక్షణమే బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేసే ఈ సౌకర్యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?

0
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్ధమైందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని...

ఫేక్ కాల్స్ వస్తున్నాయా..? ఇలా చేసి వారి ఆటకట్టించవచ్చు

0
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో...

Viral post: ‘SSMB 29’ షూటింగ్ కోసం ఒడిశా చేరుకున్న ప్రియాంక చోప్రా

0
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న పాన్-వరల్డ్ మూవీ 'SSMB 29' షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంకా...

కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు: కేటీఆర్, హరీష్ రావు విమర్శలు

0
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విత్తనాల కొరత, సాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు రైతుల జీవితాలను కష్టతరం చేస్తున్నాయని...

భారత్‌లో తగ్గిన వాయు కాలుష్యం.. ఆయుర్దాయం పెరుగుదల

0
భారతదేశంలో వాయు కాలుష్యం అనేది ఒక తీవ్రమైన సమస్యగా నిలిచింది, ఇది ప్రజల ఆరోగ్యంలో మరియు ఆయుర్దాయంలో ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. 2021లో విడుదలైన 'ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్' నివేదిక ప్రకారం,...

IPL 2025: అప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టిన SRH ఓపెనర్..

0
భారత క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లు, తమ తమ ఫ్రాంచైజీలతో...

ఈ టీపాట్ ధర అక్షరాల 25 కోట్లు! కారణం తెలిస్తే వావ్ అనాల్సిందే..

0
టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటి. ఉదయం తీపి చాయ్ లేకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కావడం కష్టం. ముఖ్యంగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశం, చైనా, జపాన్‌లలో...

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ! కానీ ఆ ప్రాంతాల్లో వర్షాలు..

0
తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎండలు మితిమీరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో గాలికి కూడా వేడెక్కిపోవడంతో, బయట తిరగడం కష్టమవుతోంది. భయంకరమైన ఉక్కపోతతో అనారోగ్య సమస్యలు...

ముల్తానీ మట్టి, చందనం.. ఫేస్ కి రెండూ మంచివే

0
ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించాలంటే కాస్త అయినా స్కిన్ గురించి కేర్ తీసుకోవాలి. అయితే సహజసిద్ధమైన చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టి, చందనంను శతాబ్దాలుగా అందాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ చర్మాన్ని శుభ్రంగా...

ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

0
ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇళ్ల యూనిట్ విలువకు మించి అదనపు సాయం చేయడానికి నిర్ణయం...

మారిషస్‌లో ప్రధాని మోదీ..!

0
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మారిషస్ చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. మార్చి 12 బుధవారం జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని...

సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి వెళతారా?

0
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. విజయసాయిని విచారణకు రావాలంటూ పిలిచిన సీఐడీ .. ఆయనను మార్చి 12న సీఐడీ ఆఫీసులోనే...

ఈ ఏడాది ఉగాది ఎప్పుడో తెలుసా?

0
మనమంతా కొత్త సంవత్సరం అంటే జనవరి 1వ తేదీ అనే అనుకుంటాం కానీ .మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలలో...

నిన్నటి వరకు ఓ సాధారణ వ్యాపారవేత్తం.. కానీ ఒక్కరోజులో ఆసియా బిలియనిర్ల జాబితాలో చోటు..

0
రోష్ని నాడర్ మల్హోత్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె, ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా అవతరించారు. ఆమెకు ఈ ఘనత తన తండ్రి బహుమతిగా ఇచ్చిన 47 శాతం వాటా...

డయాబెటిస్ చికిత్స ఖర్చుల్లో విప్లవాత్మక తగ్గింపు

0
దేశంలోని డయాబెటిస్ బాధితులకు కొత్త ఆశలు! ప్రాణాంతక డయాబెటిస్ వ్యాధిని ఎదుర్కొనే ఎంపాగ్లిఫ్లోజిన్ ఔషధం త్వరలోనే మార్కెట్‌లో ప్రవేశించబోతోంది. అంతర్జాతీయ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ దిగ్గజాలు ఈ మందును తక్కువ...

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మరోసారి విమర్శలు గుప్పించిన షమా మహమ్మద్

0
రోహిత్ శర్మ తన శరీర బరువు, ఫిట్‌నెస్ గురించి ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చలకు దారితీసాయి. రోహిత్‌ను...