టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మరోసారి విమర్శలు గుప్పించిన షమా మహమ్మద్
రోహిత్ శర్మ తన శరీర బరువు, ఫిట్నెస్ గురించి ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చలకు దారితీసాయి. రోహిత్ను...
ఆ దేశంలో వంద ఏళ్లు ఎలా బతకగలుగుతున్నారో తెలుసా? అవి అస్సలు తినరట..
ప్రపంచంలోని చాలా దేశాలు తక్కువ ఆయుర్దాయం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్కాంగ్ వంటి కొన్ని దేశాల ప్రజలు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు. నిపుణుల ప్రకారం, వీరి...
ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ముంబై నుంచి చెన్నైకి వస్తున్న ఇండిగో ఎయిర్బస్ A321 (VT-IBI) మార్చి 8న ల్యాండింగ్ సమయంలో రన్వేను ఢీకొట్టింది. దీని...
ICC Champions Trophy: ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం.. హైలెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టు మరోసారి తన విజయకేతనం ఎగురవేసింది! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచి టైటిల్ను కైవసం చేసుకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ...
షారుఖ్ ,అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు నోటీసులు..!
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా పాన్ మసాలా యాడ్స్ ఇస్తున్నారని అందిన ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు సీడీఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురితో పాటు...
ఎస్ఎల్బీసీ రెస్క్యూలో పురోగతి..బురదలో మానవ అవశేషాలు
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగి 16 రోజులు అయింది. అయినా నేటికీ గల్లంతయిన 8మంది ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. వారం రోజుల వరకూ ఎక్కడో...
అమరావతి పునర్నిర్మాణానికి డేట్ ఫిక్స్..
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధపడిన ఏపీ ప్రభుత్వం.. ముహూర్తం సిద్ధం చేసింది. మార్చి 12 నుంచి 15 మధ్య రాజధాని పునర్నిర్మాణ...
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి గుమ్మడి గింజలు చాలట..
గుమ్మడి గింజలు అంటే చాలామంది ఇష్టపడరు .ఇప్పుడు వలిచిపెట్టిన గింజలు మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంటున్నాయి. ఈ గుమ్మడి గింజలు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు....
తండ్రి బాటలోనే చినబాబు..విజన్ మార్చుకున్న లోకేష్..
నారా లోకేష్..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇంగ్లిష్ మీడియం చదువులు, రాజకీయ అనుభవం లేకపోవడంతో మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ లోకేష్..ఇప్పుడు బాగా రాటుదేలి...
ఐపీఎల్ 2025: హైదరాబాద్ మ్యాచ్ టికెట్లపై హెచ్సీఏ వివరణ
ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా, సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి రెండు మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో, మార్చి...
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర పోటీ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మార్చి 10 నామినేషన్లకు చివరి తేదీగా ఉండగా, అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం...
చైనా, పాకిస్థాన్ల కుట్రపూరిత చర్యలపై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆందోళన
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల చైనా మరియు పాకిస్థాన్ల మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను గురించి ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో తయారవుతున్న అనేక మిలిటరీ ఉత్పత్తులను పాకిస్థాన్...
చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా కెంబూరి నైమిశా
కెంబూరి నైమిశా, విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన యువతి, అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు. నైమిశా కుటుంబం రాజకీయ మరియు సేవా రంగంలో ప్రాధాన్యత కలిగి...
సింగర్ కల్పనపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధమయిన మహిళా కమిషన్
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఇటీవల అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో చేరారు. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత మంది యూట్యూబ్...
Champions Trophy Final: భారత్ vs న్యూజిలాండ్.. కొప్పు కొట్టేదెవరో.. కాని వారిపైనే అటెన్షన్
క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్పైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్ని ఊపేస్తోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది....
కొబ్బరినూనెతో అందం, ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు..
కొబ్బరి నూనె శిరులు, శరీరం పోషణకే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ E, K తో పాటు పాటు ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి....
రన్యారావు కేసులో DRI విచారణ షురూ..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల అరెస్టైన కన్నడ హీరోయిన్ రన్య రావు గురించి ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకే ఏడాదిలో 30 సార్లు దుబాయ్ కు వెళ్లిన రన్య.. అంతేకాకుండా...
సీఎం చంద్రబాబును చూసి అయినా జగన్ మారుతారా?
నందమూరి,నారా,దగ్గుబాటి ఈ మూడు కుటుంబాలు ఇప్పుడు ఏకమయ్యాయి. ఇప్పుడు మూడు కుటుంబాలకు పెద్ద దిక్కు సీఎం చంద్రబాబే. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని… బంధుత్వాలను పక్కన పెడతారని విమర్శలు...
SLBC టన్నెల్లో భరించలేని దుర్వాసన
ఫిబ్రవరి 22న జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికుల కోసం.. 15వ రోజు కూడా రెస్క్యూ బృందం తన ఆపరేషన్ డీ ని కొనసాగిస్తూ వస్తోంది. కేరళ నుంచి...
ఉమెన్స్ డేకి ప్రధాని మోదీ స్పెషల్ ఆఫర్..
ప్రధాన మంత్రి మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు. ముఖ్యంగా తమ మనసులోని మాటలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరించే హక్కును కల్పించారు....





















































