ఇంధన ధరల పెంపు: పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.2 పెంపు
ఇంధన వినియోగదారులకు మరోసారి చేదు వార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వాహనదారులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది....
ఆర్థిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ఆర్థిక పునరుత్థానానికి ఊపందుకుంది. స్థిర ధరల ప్రకారం రాష్ట్రం 8.21 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను పొందింది. కేంద్ర...
స్టాక్ మార్కెట్ల ట్రంఫ్ ఎఫెక్ట్! భారీ నష్టాల్లో భారత మార్కెట్లు
వారాంతం తర్వాత సోమవారం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఊహించని విధంగా భారీగా కుప్పకూలాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో ఇన్వెస్టర్ల భయాలు పెరిగిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలు, ముఖ్యంగా అమెరికా నుంచి...
స్టాలిన్కు ప్రధాని మోదీ కౌంటర్
కొద్దిరోజులుగా హిందీ, తమిళ భాషా వివాదం రేగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం స్టాలిన్ని టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల నుంచి లేఖలు వచ్చాయని,...
రాజధాని అమరావతి కోసం వడివడిగా అడుగులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 46 సమావేశంలో..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీఏ కమిషనర్కు నిధుల సమీకరణకు అధికారం కల్పించారు. అసెంబ్లీ, హైకోర్టు భవన టెండర్లకు కూడా ఈ సమావేశం...
జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ
దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈమేరకు ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి..నివేదికను కూడా ఆమోదించింది. అయితే ఎప్పటి నుంచి జమిలి...
సమ్మర్ హాలీడేస్కు వీసాతో పనిలేని శ్రీలంక ప్లాన్ చేయండి..
సమ్మర్ వచ్చేసింది. పిల్లలకు హాలీడేస్ వచ్చేస్తున్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లాలన్న ఆలోచనలో చాలామంది ఉంటారు.దీనికోసం వీసాతో ఏ మాత్రం పనిలేని శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందాలు కొలువున్న...
త్వరలో కొత్త రూ.500, రూ.10 కొత్త నోట్లు
పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. తర్వాత రూ.2000 నోట్లు,రూ.500 నోట్లు, రూ.200 నోట్లు ముద్రించినా.. తర్వాత రూ.2 వేల నోట్లును మళ్లీ...
Video: పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదేపదే ఎందుకు పిలుపునిస్తున్నారు?
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పదేపదే ఏపీవాసులకు పిలుపునిస్తున్నారు. జనాభా ఎంతగా పెరిగితే రాష్ట్రానికి అంత మంచిదని సీఎం చెబుతున్నారు. జనాభా తగ్గితే ప్రమాదకరమని.....
వీక్నెస్కు ఇలా చెక్ పెట్టొచ్చట..
చాలామంది వీక్నెస్తో బాధపడుతూ ఉంటారు. ఏ పని మీద శ్రద్ద లేకపోవడం, నిద్రపోవాలనిపించడం, కాళ్లు నొప్పులు వేధించడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివారు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు...














































