వారే ఎందుకు చనిపోతున్నారు: వైఎస్ వివేకా కుమార్తె సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత రెడ్డి వాపోయారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన ఆమె.. 'వివేకా హత్యకు గురై...
తెలంగాణలో మరో సర్వీసు రోడ్డు
తెలంగాణ వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కొత్తగా నెహ్రూ ఓఆర్ఆర్లో ఉన్న కొల్లూరు ప్రాంతానికి.. సర్వీసు రోడ్డు నిర్మాణం కాబోతోంది. కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండటంతో.. అక్కడ...
విక్టరీ వెంకటేష్ లో అప్పటికి ఇప్పటికి అదే నిబద్ధత..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్ పెసరపప్పుతో చేసే ఈ స్వీటు రెసిపీ తెలుసా?
పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతమంచిది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పెసరపప్పుతో చేసే ఆహార పదార్ధాలను చలికాలంలో కచ్చితంగా తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే పెసరపప్పు హల్వా కూడా రోగ...
ఆ దేశానికి పోటెత్తుతున్న భారతీయులు.. పాస్ పోర్ట్ ఉంటే చాలు కేవలం మూడు గంటల జర్నీ..
భారతీయులలో చాలామంది ప్రయాణాలంటే చాలు తెగ మక్కువ చూపిస్తారు. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా భారతీయ టూరిస్టులతో కళకళలాడుతూ...
రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు: ఏకంగా ప్రభుత్వ వాహనంతోనే..
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై ప్రముఖ నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తులో, రన్యా రావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చి,...
WPL 2025 ఫైనల్: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్..హైవోల్టేజ్ పోరు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఫైనల్ నేడు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఢిల్లీ వరుసగా మూడోసారి ఫైనల్కు చేరుకోగా, ముంబై...
సునీతకు మళ్లీ నిరాశే
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అయితే ఈ నెలలోనే వారిద్దరినీ తిరిగి భూమికి తీసుకురావడానికి, క్రూ-10 మిషన్ను ప్రారంభిస్తున్నారని..ఈ ఇద్దరి...
ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి.. వారికి రెడ్ అలర్ట్..
ఈ ఏడాది వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్-మే నెలల్లో ఉష్ణోగ్రతలు భీకరంగా పెరుగుతాయి. కానీ ఈసారి ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. తెల్లవారుజాము నుంచే వేడి...
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: చర్చనీయాంశంగా నాగబాబు కామెంట్స్!
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పవన్ కల్యాణ్ అభిమానులు వేలాదిగా...















































