283 రోజుల పాటు అంతరిక్షంలోనే సునీతా.. భూమిమీదకు వచ్చేది ఎప్పుడంటే?
నాసా వ్యోమగామిగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను భూమికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాసా-స్పేస్ఎక్స్లు సంయుక్తంగా క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 రాకెట్ మార్చి...
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు క్లారిటీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తుండటంతో.. ఒక్కో సంక్షేమ పథకాన్ని పట్టాలెక్కించాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు .. గత ప్రభుత్వ...
తెలంగాణకు మరో కొత్త ఎయిర్ పోర్ట్..
త్వరలోనే తెలంగాణ ప్రజలకుమరో గుడ్ న్యూస్ వినిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది . అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే...
సమ్మర్లో చద్దన్నం తింటే ఎంత మంచిదో తెలుసా?
ఒకప్పుడు ఎవరింట్లో చూసినా చద్దన్నం మాత్రమే తినేవాళ్లు. రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు కానీ మజ్జిగ పోసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే దానిలో కొంచెం పెరుగు వేసుకుని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంజుకుని...
రెండోసారీ తానే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు సీఎం కుర్చీ కోసం పోటీ పడినా కూడా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్...
ఏపీలో 40 డిగ్రీలు దాటేసింది..
తెలుగు రాష్ట్రాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కలు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయినా సరే భూమి సెగలు కక్కుతూనే ఉంది. ఇప్పుడే ఈ...
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత: ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడు మండిపడుతున్న కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది....
రైలు హైజాక్: బీఎల్ఏ-పాక్ సైన్యం మధ్య ఉద్రిక్తతలు
బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ఈ హైజాక్ ఘటనలో 214 మంది పాక్ సైనికులను...
41 దేశాలకు షాకివ్వబోతున్న ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఏకంగా 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. డజన్ల కొద్దీ దేశాల...
మాజీ ఎంపీ అని చూడకుండా కుల బహిష్కరణ చేశారు.. ఎక్కడో తెలుసా?
ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి తన తెగ నుండి బహిష్కరణ ఎదురైంది. భాత్రా గిరిజన తెగకు చెందిన ఆయన ఇటీవల కులాంతర వివాహం చేసుకోవడం పట్ల తెగ సభ్యులు తీవ్ర...















































