చేసిన తప్పే మళ్లీ చేస్తున్న జగన్
వైసీపీ హయాంలో ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకూ అందరూ టీడీపీ, జనసేన పార్టీలను తిట్టడం ఒకటే టార్గెట్ అన్నట్లుగా రెచ్చిపోయారు. ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకు ఎక్కువ బోనస్ అని అధినేత చెప్పేవారో...
మందార పూలు దేవుడికే కాదు.. ఆయుర్వేదంలోనూ బెస్టే..
మందార పూలుతో చాలామంది దేవుడికి అలంకరిస్తారు.అయితే మందారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మందార పూలతో పాటు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. పూలను ఎండబెట్టి పొడిగా చేసుకుని,...
భారీ రేంజ్లో విశ్వంభర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
చిరంజీవి కొన్నాళ్లుగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే తన విశ్వంభర మూవీ కోసం.. బింబిసార సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న డైరక్టర్ వశిష్టను ఎంచుకున్నారు. ఈ సినిమా...
వెంకన్న భక్తులకు అన్నప్రసాదంలో మరో వంటకం
ఆపదమొక్కులవాడి మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకొచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం తినకుండా తిరిగివెళ్లరు. వెంకన్నను దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సంపన్న భక్తుల వరకూ కూడా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం...
కృష్ణ అంటే అసలైన అర్థం చెప్పిన చిన్నజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు....
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా 13 ఏళ్ల బాలుడు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలసదారులను వారి దేశాలకు పంపడం, విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు విధించడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి...
సింగర్ కల్పన హెల్త్ అప్డేట్..
ప్రముఖ నేపథ్య గాయని కల్పన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో హైదరాబాద్లోని కేపీహెచ్బీ హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిద్రమాత్రలను అధికంగా...
పవన్ పై జగన్ సంచలన కామెంట్స్.. ప్రతిపక్ష హోదా విషయంలో ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే ఏకైక ప్రతిపక్షం అని, ప్రతిపక్ష హోదా తమకు రాదంటూ జనసేన అధినేత...
విక్రమాదిత్య వేద గడియారం.. 189 భాషలలో సమయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రపంచంలోనే మొట్టమొదటి విక్రమాదిత్య వేద గడియారం ప్రారంభించారు. సంప్రదాయ భారతీయ కాలమానం ఆధారంగా రూపొందించిన ఈ గడియారం, సాంకేతికతతో మిళితమై వినూత్న...
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమి తర్వాత వన్డేలకు గుడ్బై చెప్పిన స్టీవ్ స్మిత్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్తో జరిగిన చివరి వన్డేలో 73 పరుగులు చేసిన స్మిత్,...
















































