Champions Trophy Final: భారత్ vs న్యూజిలాండ్.. కొప్పు కొట్టేదెవరో.. కాని వారిపైనే అటెన్షన్
క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్పైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్ని ఊపేస్తోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది....
కొబ్బరినూనెతో అందం, ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు..
కొబ్బరి నూనె శిరులు, శరీరం పోషణకే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ E, K తో పాటు పాటు ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి....
రన్యారావు కేసులో DRI విచారణ షురూ..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల అరెస్టైన కన్నడ హీరోయిన్ రన్య రావు గురించి ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకే ఏడాదిలో 30 సార్లు దుబాయ్ కు వెళ్లిన రన్య.. అంతేకాకుండా...
సీఎం చంద్రబాబును చూసి అయినా జగన్ మారుతారా?
నందమూరి,నారా,దగ్గుబాటి ఈ మూడు కుటుంబాలు ఇప్పుడు ఏకమయ్యాయి. ఇప్పుడు మూడు కుటుంబాలకు పెద్ద దిక్కు సీఎం చంద్రబాబే. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని… బంధుత్వాలను పక్కన పెడతారని విమర్శలు...
SLBC టన్నెల్లో భరించలేని దుర్వాసన
ఫిబ్రవరి 22న జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికుల కోసం.. 15వ రోజు కూడా రెస్క్యూ బృందం తన ఆపరేషన్ డీ ని కొనసాగిస్తూ వస్తోంది. కేరళ నుంచి...
ఉమెన్స్ డేకి ప్రధాని మోదీ స్పెషల్ ఆఫర్..
ప్రధాన మంత్రి మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు. ముఖ్యంగా తమ మనసులోని మాటలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరించే హక్కును కల్పించారు....
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలపై మంత్రి అనగాని స్పష్టత
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల...
టీచర్లకు శుభవార్త: బదిలీల కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్న మంత్రి నారా లోకేశ్
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. విద్యా...
ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, కవిత, పద్మారావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ...
‘ఛావా’ మూవీ రివ్యూ
మరాఠా సామ్రాజ్యం కోసం ధైర్యంగా పోరాడిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా ‘ఛావా’. ఈ కథ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ప్రారంభమవుతుంది. ఔరంగజేబు దక్కన్ను తన ఆధీనంలోకి...















































