video: అందరూ చూస్తుండగానే అదుపుతప్పిన విమానం.. అంతలోనే అగ్నిప్రమాదం..
కారణం తెలియని పరిస్థితిలో, విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్ అదుపు కోల్పోవడంతో రన్వేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన...
వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్న ప్రతీ మహిళకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ఆర్టీసీ..ఇప్పుడు మరో అదిరిపోయే...
ఢిల్లీ సీఎం ఎంపికలో ఇంకా రెండు రోజులు ఉత్కంఠ..
ఢిల్లీలో పాగా వేయాలన్న 27 ఏళ్ల బీజేపీ కల నెరవేరింది. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ సీఎం ఎంపికలో జాప్యం చేస్తోంది. చివరి బీజేపీ ముఖ్యమంత్రిగా...
గొంతులో గరగర, కిచ్ కిచ్ ఉంటే ఇలా తరిమేయండి..
వింటర్ దాటి సమ్మర్ ఎంటర్ అవడంతో.. చాలామంది దగ్గు, గొంతు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే... మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ఉందనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి...
ఆడపిల్లల కోసం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్
పోలీస్ అధికారులు అయినా, ఐఏఎస్ అధికారులు అయినా అంతా ఒకేలా ఉండరు. కొందరు రెగ్యులర్ ఉద్యోగ విధులు నిర్వహిస్తుంటే.. మరికొందరు మాత్రం సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుంటారు. తాజాగా వనపర్తి జిల్లా కలెక్టర్...
ఆ పార్టీలోనే కేశినేని నాని రీ ఎంట్రీ ..
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని.. తీవ్ర మనస్తాపంతో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే నాని...
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఆలస్యం చేయకుండా అర్హులందరికీ వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం...
హైదరాబాద్లో భారీ పెట్టుబడి మోసం.. డౌట్ రాకుండా 1700 కోట్ల కుంభకోణం!
హైదరాబాద్ నగరాన్ని భారీ ఆర్థిక మోసం కుదిపేసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో నకిలీ పెట్టుబడి స్కీమ్ను నడిపించి, ప్రజలను ఆకర్షించి, కోట్లాది రూపాయలను వసూలు చేసి చివరికి మోసం చేసిన ఘటన...
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. ముఖ్యంగా ఆ జిల్లాలో వేసవి ముందే వచ్చిందా?
వేసవి ప్రభావం ఇప్పటివరకే స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. పొడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజుల...
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. బీహార్ లోను.. వరుస ప్రకంపనలతో భయాందోళనలో ప్రజలు
ఈరోజు ఉదయం 5.36 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్...















































