దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. బీహార్ లోను.. వరుస ప్రకంపనలతో భయాందోళనలో ప్రజలు
ఈరోజు ఉదయం 5.36 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్...
అమృత్సర్లోనే ఎందుకు? అమెరికా బహిష్కరణపై పెరుగుతున్న రాజకీయ వేడి!
అమెరికా అక్రమ వలసదారుల బహిష్కరణను వేగవంతం చేసింది. భారతదేశం నుంచి అక్రమంగా వెళ్లిన వలసదారులను సైనిక విమానాల్లో తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. గత రెండు వారాల్లో ఇప్పటికే మూడు విడతలుగా 332...
బీహార్ లో విచిత్ర ఘటన: సీఎం పర్యటనలో మాయమైన పూల మొక్కలు.. ఎటూ వెళ్లాయో తెలుసా?
బీహార్లోని బక్సర్ జిల్లాలో సీఎం నితీష్ కుమార్ పర్యటన అనేక ఆసక్తికర ఘటనలకు వేదికైంది. ఆయన స్వాగతం కోసం అధికారులు భారీగా పూల మొక్కలు అమర్చగా, ఆయన వెళ్లిపోయిన క్షణాల్లోనే స్థానికులు వాటిని...
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్: కోహ్లీని ఇప్పటినుంచే రెచ్చగొడుతున్న పాక్.. మళ్లీ హై వోల్టేజ్ డ్రామా!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉత్కంఠ, ఉల్లాసం, టెన్షన్ అన్నీ ఒకేసారి ఉప్పొంగుతాయి. ప్రత్యర్థుల పోరులో ఏ క్షణానా గేమ్ మలుపు తిరుగుతుందో ఊహించడం అసాధ్యం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ దాయాదుల మ్యాచ్...
SBI హోమ్ లోన్ వడ్డీ తగ్గింపు.. మీ EMI భారం ఎంత తగ్గుతుందో తెలుసా?”
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)...
బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్...
తిరుమల లడ్డూ కల్తీ కేసులో సంచలన మార్పులు.. మరిన్ని అరెస్టులు ఖాయమా?
తిరుమల లడ్డూ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి, ఈ...
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట కారణం అదేనా..?
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన భయంకరమైన తొక్కిసలాట (Delhi Stampede) దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో 11 మంది మహిళలు,...
తెలంగాణలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు అవడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీనటి,...
8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..ఫ్రీగా ఎలా చూడొచ్చు అంటే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరికి ప్రారంభం కానుంది. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ మళ్లీ క్రికెట్ మైదానాలను శోభింపజేయనుంది. పాకిస్థాన్...













































