అప్పటి వరకు రోహితే కెప్టెన్.. తేల్చి చెప్పిన మాజీ క్రికెటర్..
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైంది. దుబాయ్లో జరగనున్న మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు నెట్స్లో బాగా శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేస్తూ తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. 2017లో ఫైనల్కు...
చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో...
మధ్యం ధరలపై ప్రజావాణిలో ఫిర్యాదు.. ఒక్క బీరుకు ఎంత కోరాడో తెలుసా..?
తెలంగాణలో ఈసారి వేసవి మాంచిగా ముందే ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఓ రేంజ్లో దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితేనే నిప్పుల కొలిమిలా మారిపోతోంది. ఇంట్లో నుండే బయట అడుగుపెట్టాలన్నా...
Video: సతీమణి అన్నా, కుమారుడు అకీరాతో కుంభమేళాలో స్నానం ఆచరించిన డిఫ్యూటీ సీఎం పవన్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ చేరుకున్న పవన్, సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్తో...
హెల్త్ సెక్టార్కు ప్రాధాన్యత.. రాజీవ్ ఆరోగ్యశ్రీ బలోపేతం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలపై అధిక ప్రభావం చూపే వైద్య ఆరోగ్య శాఖకు ప్రాధాన్యతనిస్తూ, నిధుల కేటాయింపులో కీలక స్థానం కల్పిస్తామని తెలిపారు. మంగళవారం డాక్టర్...
యూట్యూబ్ లో అదిరగొడుతున్న ఫోక్ సాంగ్..
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ ఓ వెన్నెలమ్మ ”...
ఆన్లైన్ vs ఆఫ్లైన్ రైలు టికెట్ ధరల్లో తేడా ఎందుకు?
రైలు ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని అదనపు ఛార్జీలు ఉండటం గమనించే ఉంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మంచి ఆప్షనా? లేక కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవడమే మంచిదా? ఎందుకు...
మహా శివరాత్రి 2025..పూజా విధానం.. తేదీ & శుభ ముహూర్తం ఇదే
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసం క్రిష్ణ పక్షంలోని చతుర్దశి తిథికి మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. శివభక్తులకు ఈ పండుగ అత్యంత విశిష్టమైనది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా...
ఈకలేని కోడిపుంజు.. నడుస్తుంది.. తింటోంది.. స్థానికుల ఆశ్చర్యం
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావంతో కోళ్ల పేరు వింటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. లక్షలాది కోళ్లు మృత్యువాత పడటంతో, ప్రజలు కోళ్ల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. అయితే, బర్డ్ ఫ్లూ అంశాన్ని...
కొత్త సీఈసీ.. జ్ఞానేశ్కుమార్
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియడంతో.. కేంద్ర న్యాయశాఖ కొత్త సీఈసీని నియమించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేసినట్లు...














































