రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బారినపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లేదా కరోనాతో మరణించిన వారి పిల్లల కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, పర్యవేక్షణ కోసం వాటికి ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ కేంద్రాల్లో పిల్లలకు కావాల్సిన అన్ని వసతులను సమకూర్చి సంరక్షణ అందించబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
GoAP has notified 13 centers for children care whose parents are covid effected hospitalized or died. All possible support and care is extended to these children in these centers. @PMOIndia @MoHFW_INDIA @NITIAayog pic.twitter.com/X1VEMwGE5C
— ArogyaAndhra (@ArogyaAndhra) May 12, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ