తెలంగాణాలో మరో నాలుగు ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
కొత్తగా మరో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభం ...
పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి విమర్శలు
వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా...
సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి సీబీఐ విచారణ ఎదురుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 5 వరకు కస్టడీని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ...
చార్మినార్ జోన్ లోకి వికారాబాద్ జిల్లా
రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 3 మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో...
సెప్టెంబర్ 6న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 6 శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మొదటగా విశాఖపట్నం...
వచ్చే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్న అశ్విన్
2020 లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి పలువురు ఆటగాళ్లు తమ ప్రాంచైజ్ లు మారుతున్నారు. ఇప్పటి వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించి నడిపించిన టీమిండియా...
5,6 తేదీలలో జనసేన మేధోమధనం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవలే కొన్ని నియోజక వర్గాల సమీక్ష సందర్భంగా నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక జనసేన...
బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్రనాయక్
తెలంగాణ ప్రాంత సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ జాతీయ...
గవర్నర్ గా సెప్టెంబర్ 8న ప్రమాణం చేయనున్న తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్...
ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...














































