కొత్త ఆర్థిక సంవత్సరంలో.. కొత్త బ్యాంకింగ్ రూల్స్
దేశవ్యాప్తంగా రేపటినుండి నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పలు కొత్త నిబంధనలు రాబోతున్నాయి. బుధవారం నుంచే ఇవి అమలులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏటీఎం (ATM)...
ఇరాన్ ఒప్పందానికి రాకుంటే ఖార్గ్ దీవిని పేల్చేస్తాం – ట్రంప్ సీరియస్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి, తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్లోని కీలకమైన ఖార్గ్ దీవి, చమురు బావులు మరియు విద్యుత్ కేంద్రాలను సర్వనాశనం...
కేంద్రంలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త కార్యదర్శుల నియామకం
కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. కీలక మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారుల బదిలీలకు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ (ACC) ఆమోదం తెలిపింది. మార్చి 31,...
బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. రాజకీయాల్లోకి టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఆయన ఈ నిర్ణయం...
కేంద్రం కీలక నిర్ణయం.. రేపు లోక్సభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఏపీ పునర్విభజన చట్టం, 2014 సవరణ బిల్లును రేపు (ఏప్రిల్ 1) లోక్సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు...
శాసన మండలికి రాజీనామా చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తన శాసన మండలి (MLC) సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీని వెనుక...
ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి – మంద కృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తీవ్రంగా స్పందించారు....
దేశంలో నక్సలిజం అంతమైంది – లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భారతదేశంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నక్సలిజం మరియు వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. సోమవారం వామపక్ష తీవ్రవాదంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన,...
దేశవ్యాప్త జనగణన షెడ్యూల్ విడుదల.. ఏపీ, తెలంగాణలలో ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జనగణనకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనాభా లెక్కల కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ సోమవారం దేశవ్యాప్త జనగణన (Census)...
హైడ్రా, ఈగల్ తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ – ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా, ఈగల్ తరహాలో కఠిన చట్టాలను తీసుకువస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ...
















































