గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు – స్పష్టం చేసిన కేంద్రం
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ (LPG) కొరత ఏర్పడనుందని, సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారుతున్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ వార్తలన్నీ కేవలం...
తెలంగాణలో పెట్రోల్, డీజిల్కు కొరత లేదు – కేంద్ర మంత్రి బండి సంజయ్
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా...
కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా వెన్నెముకలా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. సుదీర్ఘ...
కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీ ఆఫీస్ను ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలోని అక్బర్ రోడ్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి (AICC Headquarters) కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ శనివారం (మార్చి 28, 2026) లోపు కార్యాలయాన్ని...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ దాఖలైన...
మరో 30 ఏళ్ళు డీలిమిటేషన్ వాయిదా వేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా మరో 30 ఏళ్ళు డీలిమిటేషన్ వాయిదా వేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తాజాగా ఢిల్లీలో ఒక టీవీ...
ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల (SC) హోదాను మరియు దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం...
యుద్ధం ఎఫెక్ట్: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో దాని ప్రభావం నేరుగా హైదరాబాద్లోని పెట్రోల్ బంకులపై పడింది. రాబోయే రోజుల్లో చమురు సరఫరా నిలిచిపోవచ్చనే భయంతో నగరవాసులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు. దీనివల్ల...
పాపికొండలు వెళ్తున్నారా? అయితే ‘Aha Mahi’ ట్రిప్ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి
ప్రకృతి ఒడిలో గోదావరి అలలపై సాగిపోయే పాపికొండల ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అయితే, 2026లో ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులు కొన్ని కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది. Telugu Vlogger...
ఏపీ, తెలంగాణలో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. ఏ రాష్ట్రంలో ఎన్నంటే..?
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని చట్టసభల స్థానాల్లో భారీ మార్పులు రానున్నాయి. 2029 ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ మరియు లోక్సభ...














































