హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఉపాధి, నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తి, రాష్ట్ర అభివృద్ధిపై...
తెలంగాణలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు.. త్వరలో సీఎం రేవంత్ సమక్షంలో MOUలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రానున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ వేదికగా రాష్ట్రానికి ఏకంగా రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయి....
సీఎం చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కలిశారు. ఈ మేరకు అదానీ బుధవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి, సీఎం చంద్రబాబు నాయుడుతో...
యూకేలో ఇండియన్ చెఫ్ లైఫ్
యూకేలోని ఒక ఇండియన్ రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తున్న సూర్య తన వ్లాగ్లో తన రోజువారీ జీవితాన్ని పంచుకున్నారు. ఈ వీడియోలో, చెఫ్ సూర్య ఉదయం వేళల్లో అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ బఫే తయారీని చూపించారు,...
100 బిలియన్ల డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా.. పుతిన్ భారత్ పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రాబోయే భారతదేశ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక మరియు వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని గట్టిగా సంకేతాలు ఇచ్చారు. డిసెంబర్ 4...
‘సంచార్ సాథీ’ యాప్ పై కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసే మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్ను ముందుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. యాప్పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మరియు స్వచ్ఛందంగా...
ఇకపై పార్టీ ప్రతి కమిటీలో మహిళలకు స్థానం – జనసేనాని పవన్ కళ్యాణ్
పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభ్యర్థుల భాగస్వామ్యంతో సంస్థాగత నిర్మాణం చేపడుతున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు,...
నల్లజర్లలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇటీవలే అన్నదాతల కోసం 'రైతన్న మీకోసం' అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతులు అవలంబించే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఆధునిక...
పార్లమెంటు శీతాకాల సమావేశాలు: ‘సర్’ పై చర్చకు విపక్షాల పట్టు.. కేంద్రం అంగీకారం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండవ రోజున ప్రతిపక్షాల నిరసనల కారణంగా తలెత్తిన ప్రతిష్టంభన ముగిసింది. ఎన్నికల సంస్కరణలపై చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉభయ సభల కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు మార్గం...
ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక...















































