ఏపీకి మరో 20వేల కోట్ల పెట్టుబడులు.. 56వేల ఉద్యోగావకాశాలు – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమమైంది. తాజాగా జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో రూ. 20 వేల కోట్లకుపైగా విలువైన పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి...
దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే ముఖ్యంమత్రి అయ్యాను – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల' బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 260.45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి,...
ఢిల్లీ చేరుకున్న పుతిన్.. రేంజ్రోవర్ కాదని ఫార్చ్యూనర్లో ప్రధాని మోదీతో ప్రయాణం
రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్బేస్కు చేరుకున్న ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు....
ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చల్లని ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన 'ఆంధ్ర కాశ్మీర్' లంబసింగికి Ramya Harish Vibes దంపతులు తమ కుటుంబంతో కలిసి చేసిన వింటర్ ట్రిప్ వీడియోను విడుదల చేశారు. ఈ...
కోలుకుంటున్న శ్రీతేజ్.. అదనపు ఆర్ధిక సాయానికి దిల్ రాజు భరోసా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రముఖ నిర్మాత, TFDC చైర్మన్...
రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్.. ‘హిల్ట్’ పాలసీపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిల్ట్ పాలసీ' (Hyderabad Industrial Lands Transformation (HILT) Policy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు జీడిమెట్ల...
నేడే పుతిన్ భారత్ పర్యటన.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో కీలక భేటీలు
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. దీనిలో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఈ పర్యటనలో...
ప్రముఖ నిర్మాత ఎ.వి.ఎమ్. శరవణన్ మృతి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం
ప్రముఖ తమిళ సినీ నిర్మాత, ఏ.వి.ఎమ్ స్టూడియోస్ యజమాని ఎ.వి.ఎమ్. శరవణన్ గురువారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు....
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త డిడి ఆఫీసులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను (DDOs) ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వికేంద్రీకరించి,...
అమరావతికి చట్టబద్ధత.. త్వరలో పార్లమెంటు ముందుకు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో (Andhra Pradesh Reorganisation Act, 2014) సవరణ చేసి, అమరావతిని రాష్ట్ర రాజధానిగా...













































