వచ్చే ఏడాది జూన్లోగా 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు – సీఎం చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అందజేయాలని ఆదేశించారు ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు (సోమవారం, నవంబర్ 24) నూతనంగా ఏర్పాటు...
తీవ్ర విషాదంలో బాలీవుడ్.. ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
భారతీయ సినీ చరిత్రలో 'హీ-మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ (హిందీ) నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరి, 12 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన కొద్ది...
స్మృతి మంధాన వివాహం వాయిదా, కారణం ఇదే..!
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ జంట వివాహం ఆదివారం (నవంబర్...
ఏపీలో నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యలు మరియు సంక్షేమంపై దృష్టి సారించేందుకు ఉద్దేశించిన 'రైతన్నా.. మీ కోసం' అనే ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు (నవంబర్ 24, 2025) నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని రైతుల...
నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, 6 దేశాల సీజేఐలు
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ...
ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు సమ్మతం కాదు – జీ20 సదస్సులో ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ఐబీఎస్ఏ (IBSA - India, Brazil, South Africa) దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ భద్రత మరియు సంస్థాగత సంస్కరణలపై కీలక...
బైజూస్ రవీంద్రన్కు అమెరికా కోర్టు షాక్
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ (Byjus) కంపెనీ సహ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు అమెరికా కోర్టులో భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చెల్లించాల్సిన బాకీకి గాను అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్మెంట్...
ఐదు వేళ్ల కథతో స్వామీజీ సందేశం
పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు భగవద్గీత ఉపన్యాసంలో భాగంగా 'చేతి ఐదు వేళ్ల కథ' ఎంతో చక్కగా వివరించారు.
స్వామీజీ మన చేతి వేళ్లు ఎలా...
పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి.. కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు
ఆంద్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు...
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది – సీఎం చంద్రబాబు
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు పుట్టపర్తిలో 'సత్యసాయి శత జయంతి' వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించారు....












































