బెంగాల్లో నన్ను టార్గెట్ చేస్తే.. దేశవ్యాప్తంగా బీజీపీ పునాదులు కదిలిస్తా – సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె నేడు ఎస్ఐఆర్ (Special Identification...
ఏపీలో 2 కాదు 3 కొత్త జిల్లాలు.. ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించిన మంత్రుల కమిటీ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమగ్రంగా సమీక్ష...
మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్
భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్-2026 టోర్నమెంట్కు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు (నవంబర్ 25, 2025, మంగళవారం) సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది....
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వేళాయే.. నేటి సాయంత్రం షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక పాలనను పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు (నవంబర్ 25, 2025) సాయంత్రం విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని సాయంత్రం...
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. ఏపీకి తుఫాన్ ముప్పు
ప్రస్తుతం మలక్కా జలసంధి పరిసరాల్లో స్థిరంగా ఉన్న తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం నాటికి దక్షిణ అండమాన్...
అయోధ్య ఆలయంపై కాషాయ ధ్వజారోహణం.. ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మితమైన భవ్య రామమందిరంపై పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం వైభవోపేతంగా సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆదిత్యబెన్ పటేల్, ముఖ్యమంత్రి...
హామీ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం.. హర్షం వ్యక్తం చేసిన ఏలూరు ప్రజానీకం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు ఆయన నిన్న ఏలూరు జిల్లాలో సుడిగాలి పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ...
ఏపీలో కొత్తగా మరో 2 జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం, రాష్ట్రంలో ఇప్పుడున్న 26...
మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు (SHGs) వడ్డీ లేని రుణాలను ఒకేసారి భారీ మొత్తంలో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరియు మంత్రి...
మనోజ్ఞ సూర్యదేవర : అజర్బైజాన్ గబాలా ట్రిప్ హైలైట్స్
యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర అజర్బైజాన్ పర్యటనలో భాగంగా గబాలాలోని అద్భుతమైన ప్రదేశాలను తమ లేటెస్ట్ వ్లాగ్లో చూపించారు. Tufandag Mountain Resort ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ వీడియో, ప్రకృతి ప్రియులను విశేషంగా...












































