ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12 న ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...
పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
తెలంగాణలో కొత్తగా 219 మందికి కరోనా నిర్ధారణ, 5వేలు దాటిన పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన 219 కేసులతో కలిపి జూన్ 15, సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 1843 కరోనా కేసులు, 44 మరణాలు నమోదు
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా...
కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి, ధరలు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అలాగే కోవిడ్ చికిత్స, పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు,...
లాక్డౌన్ పొడిగింపు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. మరోవైపు గుజరాత్ సహా మరికొన్ని...
కోటి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తుంది – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు అమలు, రైతు బంధు పథకం, తదితర సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి...
తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబ్స్ జాబితా ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించింది....
చేసే పని మీద, శ్రమ మీద గౌరవం ఉండాలి – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అనే అంశం గురించి వివరించారు. మనం చేసే పనిమీద మరియు శ్రమ మీద మనకు...












































