ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12 న ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. జూలై 11 నుంచి 18 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోని పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని బోర్డు ప్రకటించింది.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -