ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు....
తమిళనాడులో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్, అనుమతులు వీటికే…
తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్దసంఖ్యలో నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 19 నుండి 30 వరకు చెన్నైతో సహా నాలుగు...
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా, ఇప్పటిదాకా ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు ఈ రోజు కరోనా పాజిటివ్గా తేలింది. గత రెండు రోజులుగా ఆయనలో...
ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు జూన్ 15, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పదవీకాలం మార్చ్...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్ట్మార్టం పూర్తి, సాయంత్రం అంత్యక్రియలు
బాలీవుడ్ ప్రముఖ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య యావత్ భారతీయ సినీ ప్రముఖుల్ని, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్ని సినిమాలతోనే నటుడిగా గొప్ప పేరు సంపాదించి, మంచి...
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆలాగే కోవిడ్ చికిత్స, పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు,...
ఏపీలో కొత్తగా 304 మందికి కరోనా నిర్ధారణ, 86 కి చేరిన మృతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 304 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 246 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 52, విదేశాల నుంచి వచ్చిన వారు...
లాక్డౌన్ పొడిగింపుపై మరోసారి స్పష్టత నిచ్చిన కేంద్రం
దేశంలో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. అలాగే ఢిల్లీలో జూన్ 18...
దేశంలో ఒక్కరోజే 11502 కరోనా కేసులు, 325 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 11,502 కరోనా...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ గ్రీన్ సిగ్నల్, ముందుగా కర్ణాటకకు…
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ఏపీ నుంచి కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తొలుత పరిమిత సంఖ్యలో బస్సులు...












































