వచ్చే పదిరోజుల్లో 30 నియోజక వర్గాల్లో 50 వేల కరోనా పరీక్షలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా...
తెలంగాణలో కొత్తగా 237 మందికి కరోనా నిర్ధారణ, 185 కి చేరిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 13, శనివారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 14, ఆదివారం సాయంత్రం 5...
కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, 50 వేలమందికి పరీక్షలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా...
జూన్ 17 న వరంగల్ లో మంత్రి కేటిఆర్ పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జూన్ 17న వరంగల్ లో మంత్రి కేటిఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న...
జూన్ 17 న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్ పై నిర్ణయం?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం...
చెన్నైలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో మహారాష్ట్ర తర్వాత ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అదికూడా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు...
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 253 కేసులతో కలిపి జూన్...
ఒక్కరోజే 1989 కరోనా కేసులు, 30 మరణాలు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ...
కరోనా టెస్టింగ్: దేశంలో ఏపీలోనే ప్రభుత్వ ల్యాబ్స్ అధికం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందంజలో...
తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 13, శనివారం సాయంత్రం 5 గంటల...












































