దేశంలో కరోనా పరిస్థితులపై పీఎం మోదీ కీలక సమావేశం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 3,08,993 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం నరేంద్ర మోదీ ఈ రోజు కీలక సమావేశం...
దేశంలో ఇప్పటికే 55 లక్షలకు పైగా కరోనా పరీక్షలు, కోలుకున్నవారి శాతం 49.95%
జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,08,993 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,135...
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
పాకిస్తాన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తను కరోనా బారిన పడ్డ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. గురువారం...
“ఆదివారం పది గంటలకు పదినిమిషాలు” కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి- మంత్రి కేటిఆర్
తెలంగాణ ప్రభుత్వం మరిసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు. జూన్...
జీహెచ్ఎంసీ మేయర్కు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కు రెండవసారి నిర్వహించిన కరోనా వైద్య పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. జూన్ 11 న బొంతు రామ్మోహన్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తికీ కరోనా...
యాంకర్ రవి “స్పైసీ మటన్ బోటి కర్రీ” ఎలా తయారుచేశారో చూడండి
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ అంశాలతో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-1 నోటిఫికేషన్ విడుదలయింది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఙాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ...
అచ్చెన్నాయుడు పరామర్శపై చంద్రబాబుకి జైళ్ల శాఖ అనుమతి నిరాకరణ
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా అనారోగ్య కారణాల దృష్ట్యా న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనని గుంటూరు ప్రభుత్వ...
ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు, 82 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 186 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 33, విదేశాల నుంచి వచ్చిన వారు...
కరోనా పరీక్షలు: దేశంలో అత్యధిక ప్రభుత్వ ల్యాబ్స్ ఏపీలోనే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం...












































