తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై...
చిరంజీవి నివాసంలో సినీప్రముఖులతో మంత్రి తలసాని భేటీ, షూటింగ్స్ పై నిర్ణయం?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31వ తేదీ వరకు విధించిన లాక్డౌన్ 4.0 అమలులో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవలే కీలక సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు నెలలుగా...
ఏపీలో కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, మొత్తం కేసులు 2452
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 21, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2452 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, 436 రూట్లలో 1683 బస్సులు
లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ...
దేశంలో 1,12,359 కరోనా కేసులు, 3435 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 5609 కరోనా పాజిటివ్ కేసులు, 132 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా...
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ల జాబితా ఇదే…
దేశవ్యాప్తంగా జూన్ 1 వ తేదీ నుంచి రోజువారీగా 200 రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ 1 నుంచి నడిచే రైళ్ల జాబితాను మే...
10,12 వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ సుదీర్ఘంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఈ క్రమంలో పరీక్షల...
తెలంగాణలో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మే 20, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1661 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 15 మందికి,...
జీహెఛ్ఎంసీ పరిధిలో మే 22 న కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
మే 22, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జీహెఛ్ఎంసీ పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు ప్రకటించారు....
తెలంగాణ నుంచి ఇప్పటికీ 74 రైళ్లలో 1,01,146 మంది వలస కార్మికుల తరలింపు
తెలంగాణ రాష్ట్రం నుండి లక్ష మందికి పైగా వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తరలించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను...












































