తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు, 5 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మే 21, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1699 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 26 మందికి,...
రాష్ట్ర ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం నుండి ఐటి ఎగుమతులు ఆకట్టుకునే వృద్ధిని సాధించడంతో రాష్ట్ర ఐటీ శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు మరియు ప్రిన్సిపల్...
పెను తుఫాన్ “అంఫాన్” ప్రభావంతో 84 మంది మృతి
బంగాళాఖాతంలో ఏర్పడి మే 20, బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకినా పెను తుఫాన్ “అంఫాన్” అల్లకల్లోలం సృష్టించింది. ముఖ్యం ఈ పెను తుఫాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
కృష్ణా జలాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
మే నెల నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తీ వేతనాలు
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో...
కోవిడ్ రోగి అంత్యక్రియలపై వివాదం, స్పందించిన మంత్రి ఈటల
గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వాళ్ళపై ఆరోపణలు చేయటం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాతో చనిపోతే అంత్యక్రియలు...
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి, సొంత నిధులతో సినీ కార్మికులకు సరుకులు
కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక,...
సీఎం కేసీఆర్ కీలక భేటీ, నియంత్రిత పంటల సాగు విధానం ఖరారుపై చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షా కాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రిత పంటల సాగు విధానాన్ని...
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకాపుడి...
తెలంగాణ పోలీస్ శాఖలో తోలి కరోనా మరణం, హైదరాబాద్ లో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో పోరాడి మే 20, బుధవారం మృతి చెందాడు. ఆయన వయసు 37 సంవత్సరాలు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డికి...












































