ఏపీలో జిల్లాల వారీగా కరోనా ప్రభావిత మండలాల జాబితా …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...
మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించడం వలన మార్చ్ నెల చివరి నుంచి దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణాకు సంబంధించి ఇప్పటికే బస్సులు, రైళ్ల...
తీరాన్ని తాకిన అతి తీవ్ర “అంఫాన్” తుఫాన్, ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాల్లో ప్రభావం
అతి తీవ్ర తుఫాన్ గా మారిన "అంఫాన్" ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తీరాన్ని తాకింది. సుందర్బన్ నుంచి పశ్చిమ బెంగాల్లో తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు...
సినిమా యొక్క స్క్రిప్ట్ ఎడిటింగ్ మరియు సీన్ ఎడిటింగ్ మధ్య గల తేడాలు – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్రావు
మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మరి కొద్ది రోజుల్లోనే రానున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లాలోని హవెలి ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో మంజీరా...
పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, ఎన్జీటీ స్టే
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ పెంచి, ఎత్తిపోతల పథకం చేపట్టాలని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203 విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు కూడా చేపట్టేందుకు...
పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్
పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు. "కరోనా లాక్డౌన్...
టీటీడీ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మరోక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్లో కలపాలని పాలకమండలి...
ఏపీలో కరోనా ప్రభావిత మండలాల జాబితా ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...
భారత్ లో అత్యధికంగా ఒక్కరోజే 5611 కరోనా కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 5611 కరోనా పాజిటివ్ కేసులు, 140 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకేరోజు...












































