లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్...
లాక్డౌన్ ను మరో 2 వారాలు పొడిగించండి – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్ డౌన్ ను మరో 2 వారాలు కొనసాగించాలని, లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా...
ఆసాంతం ఆకట్టుకునే “స్ట్రీట్ మ్యాజిక్” సిరీస్
యువ ఇంద్రజాలికుడు రాహుల్ "స్ట్రీట్ మ్యాజిక్" పేరుతో హైదరాబాద్ నగరంలో ప్రదర్శించిన పలు ఉత్తమ మ్యాజిక్ షో లను హైదరాబాద్ యూట్యూబ్ ఛానెల్లో అందిస్తున్నారు. సాధారణంగా మ్యాజిక్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవారి...
రాష్ట్రాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు వివరాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 11, శనివారం ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం...
ఏపీలో 402కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 402 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి నుంచి ఏప్రిల్ 11, శనివారం ఉదయం...
కరోనా లక్షణాలతో వస్తే ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన...
లాక్డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్...
అమెరికాలో కరోనా వలన 24 గంటల్లో 2,100 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం...
లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి -సీఎం కేసీఆర్
కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ప్రగతి భవన్...
ఏపీలో 13 జిల్లాల్లో 133 రెడ్ జోన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య...










































