ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగ రాజ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11, శనివారం నాడు విజయవాడలో...
మే 1 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో...
ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో...
మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...
మాస్కులు ధరించడం తప్పనిసరి – తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాటికీ 471 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణలో టాప్-3 వ్యూహంతో లాక్డౌన్ అమలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ను మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు...
కరోనా పరిస్థితిపై చర్చించేందుకు రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏప్రిల్ 11, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని...
కరోనా: హైదరాబాద్ ‘కంటైన్మెంట్’ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మృతి చెందగా,...
ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 9, గురువారం నాడు...
తెలంగాణలో 471, ఏపీలో 365 కు చేరిన కరోనా కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...










































