జీవితంలో చివరి శ్వాస వరకు పోరాడగలగడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ది ఆర్ట్ ఆఫ్ వార్' అనే అంశం గురించి వివరించారు. ఒక్కొక్క సమస్యకు ఒక్కో ఆయుధం ఉండాలన్నారు. కొన్ని సమస్యలను డబ్బుతో ఎదుర్కోవడం,...
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ గవర్నర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం...
కరోనా నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ల కాలపరిమితి పెంచుతూ నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మార్చ్...
రాష్ట్రంలో రైసుమిల్లులు నిర్వహణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతుల విషయమై అవలంబించాల్సిన విధానం మరియు సంబంధిత ఇతర అంశాలపై మార్చ్ 30 , సోమవారం నాడు ప్రగతి...
ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు...
ఆంధ్రప్రదేశ్ లో 40 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మార్చ్ 30 , సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి...
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో జరిగిన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరుగురు తెలంగాణ వాసులు కరోనా లక్షణాలతో వివిధ ఆసుప్రతుల్లో మరణించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ...
భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ
భద్రాద్రిలో ఏప్రిల్ 2 జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా...







































