కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చ్...
గవర్నర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న...
తప్పని పరిస్థితుల్లోనే లాక్డౌన్… క్షమించండి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 63వ మన్ కీ బాత్ ఎడిషన్లో భాగంగా మార్చ్ 29 , ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో...
లాక్డౌన్ నేపథ్యంలో ఈ-పాస్లు జారీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల తయారీ, సరఫరాను,...
“సేఫ్టీ మేనేజ్ మెంట్” అంశంపై డా. బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “సేఫ్టీ మేనేజ్ మెంట్” అనే అంశం గురించి వివరించారు. మన భద్రత గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,...
కరోనా పరీక్షలకు తెలంగాణలో మరో 3 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 29, ఆదివారం నాటికీ 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం పలు కీలక...
గ్రామ వాలంటీర్లు ఈ సమయంలో కీలక పాత్ర పోషించాలి – పవన్ కళ్యాణ్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి...
లాక్డౌన్పై పొడిగింపు వదంతులు అవాస్తవం, కేంద్రం స్పష్టత
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్ ను మరింతగా పొడిగించనున్నట్టు...
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
బ్రిటన్ లో కీలకంగా మారినా భారత సంతతి రిషి సునాక్, ప్రీతి పటేల్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా...







































