ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా ఉండే అవకాశం తక్కువ- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చ్ 29, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన...
సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ఏర్పాటు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి...
కరోనా వైద్య పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13...
కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ విరాళాల వెల్లువ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59,...
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 176 కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా లక్షణాల నుండి 12 మంది కోలుకోగా, ఈ రోజే మొదటి మరణం నమోదైంది. కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో...
కరోనా నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం...
సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్ ) పరీక్షలు వాయిదా
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు...
కరోనా బాధితుల ఇళ్లకు జియో ట్యాగింగ్
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59 ,...
అమెరికాలో లక్షకు పైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉండగా...
కరోనాపై పోరుకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ మరింత ప్రభావం చూపుతుంది. దేశంలో మార్చ్ 27 , శుక్రవారం నాటికీ 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్...







































