విద్యార్థులను ఖాళీ చేయించవద్దు, హాస్టల్స్ నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ సూచన
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించి, ఇళ్లకు పంపించవద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ఈమేరకు మార్చ్ 24 , బుధవారం నాడు...
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు...
కరోనా పరీక్షలకు దేశవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి...
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మార్చ్ 25న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఉదయం 11:11 నిమిషాలకు @KChiruTweets అనే అకౌంట్ తో ట్విట్టర్ లో అడుగుపెట్టారు....
RRR టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల
బాహుబలి సృష్టించిన సంచలనాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రామ్చరణ్...
కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ వాయిదా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనావైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం టోక్యో ఒలింపిక్స్ - 2020 పై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే...
21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ – ప్రధాని మోదీ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజు రోజుకి క్రమంగా విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో ఇప్పటికే 536 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24,...
పెరుగు ఆవడా తయారు చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
లాక్డౌన్పై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చ్ 24, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర...
8 గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత...







































