అమరావతి భూముల దర్యాప్తును సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర భూ అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో...
‘మొహమాటం’ వదిలేయడానికి వాడాల్సిన 7 బాణాలు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మొహమాటం’ అనే అంశం గురించి వివరించారు. మనల్ని అందరు గుర్తించాలని భావించడం (ఐడెంటిటీ క్రైసిస్) మరియు న్యూనత స్వభావం(ఇంఫిరియారిటీ కాంప్లెక్స్) లాంటివన్నీ కలిస్తే...
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా
కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 24 , మంగళవారం నాడు రాజ్యసభ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తునట్టు ప్రకటించింది. ఇప్పటికే...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చ్ 23,...
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మార్చ్...
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. 548 జిల్లాలతో కూడిన 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. ఉత్తరప్రదేశ్,...
కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం?
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదిమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)...
నేడే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్సింగ్ ప్రమాణ స్వీకారం?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో బలపరీక్షకు ముందే మార్చ్ 20న ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం...
మార్చ్ 31 వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...







































