ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి, బయటకు రావద్దు – సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ సందర్భంగా పాటించాల్సిన...
కరోనాపై పోరుకు చిరంజీవి, మహేష్ బాబు చెరో కోటి విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 44 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా...
తెలంగాణలో ఇద్దరు డాక్టర్లుకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26 , గురువారం నాడు మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురితో కలిపి...
కరోనా నేపథ్యంలో రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ – నిర్మలా సీతారామన్
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26, గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 649 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టు...
సాయంత్రం 5 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ...
సినిమాల్లో పాత్రల మధ్య సంభాషణలు ఎలా రాయాలి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
దేశంలో 649 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26 , గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 674 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా...
కరోనాపై పోరాటానికి టిఆర్ఎస్ నేతలు రూ.500 కోట్లు విరాళం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25 , బుధవారం నాటికీ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
రాష్ట్రంలో లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 25, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు....
కరోనాపై పోరాటానికి పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25, బుధవారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన...







































