కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిసిన కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్...
విజయ్ మాల్యా పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తనను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించి, ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) ఫలితాలను ఫిబ్రవరి 18, మంగళవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఏపీపీ ఫలితాల విడుదల కార్యక్రమంలో హోం మంత్రితో...
తెలంగాణలో 35 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18,...
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ను విలీనం చేయడం లేదు – ఎల్ఐసీ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ను మరే ఇతర సంస్థతో విలీనం చేసే ప్రతిపాదన లేదని ఫిబ్రవరి 17, సోమవారం నాడు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ప్రకటించింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్...
ప్రగతి భవన్లో పురపాలక సదస్సు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ప్రగతిభవన్లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,...
ఏపీలో కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పింఛను లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17, సోమవారం నుంచి పంపిణీ చేస్తుంది. ఫిబ్రవరి నెలలో పలు రకాల పింఛన్లకు సంబంధించి 54,68,322...
ఆంధ్రప్రదేశ్ లో 41 మంది డీఎస్పీల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 17, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 41మంది...
నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...










































