జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్...
తెల్ల ద్రాక్ష ఊరగాయ చట్నీ తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి...
నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే నాడు- నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ...
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి మేడారం చేరుకొని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అల్లోల...
నేటి నుంచి నాలుగు రోజులపాటు శ్రీలంక ప్రధాని భారత పర్యటన
శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే నేటి నుంచి భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజపక్సే నాలుగు రోజులపాటు భారత్లో ఉండనున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర తీర భద్రతా సహకారంతో పాటుగా పలు...
సమ్మక్క, సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున సమ్మక్క- సారక్క జాతరకు తరలివస్తున్నారు. ఈ...
ఏపీకి మూడు బిలియన్ డాలర్లు రుణం ఇవ్వనున్న ఏఐఐబీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఏపీ ప్రభుత్వవర్గాలు...
నారాలోకేష్ కు భద్రత కుదించిన ప్రభుత్వం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భద్రతను కుదించింది. ప్రస్తుతం నారాలోకేష్ కు కొనసాగిస్తున్న వై ప్లస్ కేటగిరి(2+2) భద్రతను తగ్గిస్తున్నట్లు ఫిబ్రవరి 6,...
హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష
హాజీపూర్ వరుస హత్యల కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్రెడ్డికి మరణశిక్ష విధిస్తూ ఫిబ్రవరి 6, గురువారం నాడు నల్గొండ పోక్సో కోర్టు...
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్
ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత్ జట్టు ఫైనల్ కు చేరుకోగా, గురువారం...













































