మూడో టీ20లో భారత్ ఘనవిజయం, ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్
భారత్-న్యూజిలాండ్ మధ్య సెడాన్ పార్క్ వేదికగా జనవరి 29, బుధవారం నాడు జరిగిన మూడో టీ20లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదటగా బ్యాటింగ్ చేసి భారత్...
సినిమా కథలో సంఘటనలు, సంఘర్షణల రూపకల్పన ఎలా?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ పలు ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా...
స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న జనసేన-బీజేపీ
జనవరి 28, మంగళవారం నాడు విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరుకాగా, జనసేన నుంచి...
బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జనవరి 29, బుధవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ...
వైఎస్ఆర్ కాపు నేస్తం అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
వైఎస్ఆర్ కాపు నేస్తం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక...
కరీంనగర్ మేయర్గా సునీల్ రావు ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, టిఆర్ఎస్ పార్టీ 33 డివిజన్లను గెలుచుకుంది....
టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో కేటీఆర్ దిశానిర్దేశం
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జనవరి 28, మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. జనవరి 31 నుంచి...
అండర్-19 ప్రపంచకప్లో సెమీస్ కెళ్లిన భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్లో మరో ఘనవిజయం సాధించిన యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జనవరి 28, మంగళవారం నాడు సెన్వెస్పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 74...
తెలంగాణలో కరోనా వైరస్ పై వదంతులు నమ్మెద్దు: మంత్రి ఈటల రాజేందర్
కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని వస్తున్న వదంతులు నమ్మెద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్ధరణ కాలేదని...













































