శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం
జనవరి 28, మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు...
న్యూట్రిషన్ లడ్డు, కారపూస తయారు చేసుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో కారపూస...
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్తో మంత్రి హరీశ్రావు భేటీ
15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు జనవరి 28, మంగళవారం నాడు సమావేశం...
నేరేడుచర్ల మున్సిపాలిటీ కైవసం చేసుకున్న టీఆర్ఎస్
గత రెండు రోజులుగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రారంభమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ సమావేశం తీవ్ర వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య...
టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నేతలు, ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించడం, త్వరలో...
పంచాయితీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలి – ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. జనవరి 27, సోమవారం నాడు ఈ పిటిషన్పై జరిగిన...
ఆంగ్లమాధ్యమంపై విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన...
కరీంనగర్ కార్పోరేషన్ కైవసం చేసుకున్న టిఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన అధికార టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో కరీంనగర్ కార్పోరేషన్ కూడా చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జనవరి 27,...
రాత్రి 8 నుంచే ఐపీఎల్ మ్యాచులు, తొలిసారిగా కంకషన్ సబ్స్టిట్యూట్
జనవరి 27, సోమవారం నాడు ముంబయిలో ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2020 నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన...
శాసన మండలి రద్దుకు ఏపీ శాసన సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ పక్రియ నిర్వహించగా, 133 మంది సభ్యులు...













































