చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలో గల ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను పూర్ణకుంభంతో ఆశ్రమంలోకి ఘనంగా స్వాగతం పలికారు....
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై వైద్యులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయం మేరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. జూలై...
ఎపిసోడ్ 10 (జూలై30) హైలైట్స్: వరుణ్ సందేశ్-వితికా మధ్య గొడవ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం
జూలై 30న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఫలితాన్నిచ్చాయి.ఈ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేఖముగా 84 ఓట్లు...
పృథ్వీ షా పై 8 నెలల నిషేధం
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా పై బీసీసీఐ చర్యలు తీసుకుంది, ఎనిమిది నెలల పాటు ఏ విధమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. డోపింగ్ టెస్టులలో భాగంగా పృథ్వీ షా నిషేదిత...
కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మృతదేహం లభ్యం
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది, జూలై 29 న నేత్రావతి నది వంతెన కింద కారు దిగి సిద్ధార్థ కనిపించకుండా పోయారు, ఒక వ్యక్తి...
ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
జూలై 11న మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,14 రోజులపాటు కొనసాగి మంగళవారం, జూలై 30న ముగిశాయి. ఈ సమావేశాలు ముగియడంతో ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 14 రోజుల పాటు...
వైసీపీ ఎమ్మెల్యే కొడుకుపై,మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు,వెంకటకృష్ణ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు. మాదాపూర్ పోలీసుల సమాచారం ప్రకారం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణ రాత్రి...
ఎపిఎఫ్డిసి చైర్మన్ గా అలీ నియామకం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...
త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్...











































