కూలిన కుమారస్వామి ప్రభుత్వం,ముఖ్యమంత్రి పీఠంపై యడ్యూరప్ప?
23 రోజుల నుంచి కర్ణాటకలో సాగుతున్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. నిన్న జరిగిన బలపరీక్షతో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. 14 నెలల పాటు సాగిన ఈ ప్రభుత్వ పరిపాలన అనేక...
కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగింపు?
కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఈ రోజుతో తేలిపోనుంది. గత 20 రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకున్నట్టే అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సాయంత్రం ఆరుగంటల కల్లా...
కొత్త పురపాలక చట్టానికి సవరణలు చెప్పిన గవర్నర్ నరసింహన్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే రెండు రోజుల పాటు ప్రత్యేక శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసి నూతనంగా రూపొందించిన పురపాలక చట్టం బిల్లు ప్రవేశ పెట్టి, సభ్యులతో చర్చించి...
అమిత్ షా ను కలిసిన పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్
పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ని కలిశారు. నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై ఫిర్యాదు చేసారు, ప్రస్తుత సచివాలయంలోని భవనాలను, అసెంబ్లీ...
కాశ్మీర్ సమస్యపై ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన భారత్
ఎన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై భారత్,పాకిస్తాన్ ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...
బిగ్ బాస్-3 ఎపిసోడ్-2 హైలైట్స్ – ఆరుగురిని నామినేట్ చేసిన బిగ్ బాస్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. మొదటి సీజన్ కి జూ.ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని...
ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనే కోరుకుంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 24 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్...
ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, మంగళవారం నాడు సభ మొదలైన కొద్దిసేపటికే వాదనలు మొదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారని ముగ్గురు...
భారత-ఎ జట్టును అభినందించిన బీసీసీఐ
భారత-ఎ జట్టు క్రికెట్ క్రీడాకారులకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. అంటిగ్వా లో అనధికారికంగా వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో 4-1 తో భారత-ఎ జట్టు ఘన విజయాన్ని కైవసం చేసుకోవడంతో...
ఈడీ విచారణకు హాజరైన గాలి జనార్ధన్ రెడ్డి
ఓబులాపురం మైనింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణ కోసం హాజరయ్యారు. ఈడీ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డిని...










































